Friday, September 27, 2024
spot_img

latest news

జన్మ ప్రధాతల ఘోష ఆలకించాలి.

జూలై 28, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మానవ జన్మకు పరమార్ధం మహిలో ఉన్నతంగా జీవించడమే. ఉన్నత జీవనమంటే కోట్లు గడించడం కాదు.వ్యక్తిత్వంతో వికసించడం. మూలాలను మరచి పోయి,సంస్కారం లోపించి,కృతజ్ఞత మరచి జీవించడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. సకల జీవరాశుల్లో మానవ జన్మకున్న విశిష్టత ఏ ఇతర జీవరాశులకు...

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది

పారిస్ లో జరుగుతున్నా ఒలంపిక్స్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చాలా థ్రిల్‌గా ఉంది. సురేఖతో పాటు ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం! గర్వించదగ్గ భారతీయ బృందంలోని ప్రతి క్రీడాకారుడికి,ఆల్ ది వెరీ బెస్ట్ మరియు బెస్ట్...

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్

అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది.ఈ విషయాన్ని స్వయంగా కమలా హారిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు."నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఫారమ్‌లపై సంతకం చేశాను.ప్రతి ఓటు సంపాదించేందుకు కృషి చేస్తాను.నవంబర్‌లో,మా ప్రజాశక్తి ప్రచారం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.నవంబర్ లో...

బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా

అమాయక ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న‌ ఇంటూరి వెంక‌ట‌ప్ప‌య్య‌, ప్ర‌శాంత్ రెడ్డి,బ‌డేసాబ్‌,బొమ్మ వెంక‌టేశ్‌,డాక్యుమెంట్ రైట‌ర్‌ చిన్న లే అవుట్‌లో లేని బై నెంబ‌ర్ వేసి రిజిస్ట్రేష‌న్ చేస్తున్న ఎస్ఆర్ఓ త‌ప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో...

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదుల గురి..?

దేశంలో మరోసారి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.అమర్నాథ్ యాత్రకు ఐఎస్ఐ ఉగ్రవాదుల నుండి ప్రమాదం పొంచివుందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థైన "బబ్బర్‌ ఖల్సా"తో కలిసి ఈ దాడి చేయలని భావిస్తున్నట్టు అనుమానిస్తున్నాయి.అలాగే పంజాబ్ తో పాటు ఢిల్లీలోని బీజేపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేసి...

జగన్ నిరసనలో నిజం లేదు,షర్మిల కీలక వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని,ఏపీలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.జగన్ చేపట్టిన ఈ దీక్షకు ఇండియా కూటమి నేతల నుండి...

ఆజ్ కి బాత్

అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..నా తెలంగాణ కోటి రతనాల వీణ..కారాదు..?? దుర్భిక్ష కోన..!!కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..నేతల నోట నిజాలు ఎండమావులేనాబడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తేకీలెరిగి వాటా...

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనమైపోయిన ఆశ్చర్యపోవాల్సిన లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...

గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగింది

-సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...

అమీన్ పూర్ లో స‌ర్కార్ భూమి ఆక్రమణ

అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్య‌క్తులు ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా...
- Advertisement -spot_img

Latest News

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS