Friday, September 27, 2024
spot_img

latest news

కాంగ్రెస్‌లో చేరితే కలుషితం తీర్ధం అవుతుందా..?

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ గా గూడెం బ్రదర్స్‌.. బిఆర్‌ఏస్‌ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ? ఇలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..? రేవంత్‌ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్‌ చెరు కాంగ్రెస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలు.. మహిపాల్‌ రెడ్డి ఎక్కడికీ వెళ్లిన తిరగబడుతున్న కాంగ్రెస్‌ జెండా మోసిన శ్రేణులు.. వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు… నకిలీ...

నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించిన పలు రాష్ట్రాల సీఎంలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేవలం మిత్రపక్షా రాష్ట్రాలకే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు.2024-25 వార్షిక బడ్జెట్ లో ఏపీ,బీహార్ రాష్ట్రాలకు కేంద్రం వరాలజల్లు కురిపించింది.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని...

మతం పేరు మీద బీజేపీ 08 ఎంపీ సీట్లను గెలిచింది

బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నోట్ల రద్దును స్వాగతించారు

సీఎం రేవంత్ రెడ్డి 2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...

ఎన్.సి.సి పేరుతొ జూనియర్స్ పై ర్యాగింగ్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్‌ కలకలం రేపింది.ఎస్‌ఎస్ఎన్‌ హాస్టల్‌లో ఎన్.సి.సి ట్రైనింగ్ పేరుతొ జూనియర్లను కర్రలతో చితకబాదారు సీనియర్లు.దింతో సోషల్‌మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశారు జూనియర్లు.సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.మరోవైపు కాలేజీ ముందు విద్యార్ధి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది.

జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా,ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు మాజీ సీఎం,వైసీపీ పార్టీ అధినేత జగన్.ఏపీలో జరుగుతున్నా వరుస ఘటనల పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు.ఏపీలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని,అసలు ఏపీలో ప్రజాస్వామ్యం...

గత ప్రభుత్వం అనేక గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం...

యువ నాయకత్వానికి కీలకం కానున్న కేటిఆర్

కల్వకుంట్ల తారకరామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్, పరిశ్రమలు, పట్టణ అభివృద్ధి, సమాచార సాంకేతిక అభివృద్ధి శాఖ (ఐటీ) మంత్రిగా హుందా తో తన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వివిధ సంస్థల నుంచి ప్రశంసలతో పాటు అవార్డులు రివార్డులు సాధించిన ఘనత కేటీఆర్ ది ప్రస్తుతం ఐటీ రంగంలో సమర్థవంతమైన...

నాయకులు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు..

ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు.. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం.. ఇది నేనంటున్న మాట కాదు యావత్ సమాజం కోడై కూస్తోంది.. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేం అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు.. నిజానికి వీళ్లంతా ప్రజల కోసమే...

గుప్తనిధుల కోసం తవ్వకాలు,పోలీసుల అదుపులో టూరిజం అధికారి.?

నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో గుప్త నిధుల కోసం ఓ ఇంట్లో తొవ్వకాలు జరిగాయి.ఆదివారం హైదరాబాద్ నుండి ముగ్గురు మంత్రగాళ్లన్నీ ఇంటి యజమాని తీసుకొచ్చి తవ్వకాలు జరుపుతునట్టు స్థానికులు తెలిపారు.ఇంటి నుండి తవ్వకాల శబ్ధాలు వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు టూరిజం శాఖాకీ చెందిన ఓ అధికారిని అదుపులో తీసుకొని...
- Advertisement -spot_img

Latest News

తుపాకి సంస్కృతికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్

అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS