Wednesday, September 17, 2025
spot_img

బంగ్లాతో తొలి టెస్టు,భారీ స్కోర్ దిశగా టీం ఇండియా

Must Read

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‎లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్‎కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88 పరుగుల వద్ద రోహిత్ శర్మ (06) రన్స్‎కే వికెట్ కోల్పోయాడు.సుభ్మన్ గిల్ (0),విరాట్ కోహ్లీ (6) రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు.95 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన యశస్వి 144 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయాడు.కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This