Monday, September 8, 2025
spot_img

జూన్ 6 నుంచి ఏపీ డిఎస్సీ పరీక్షలు

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్‌ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This