డిప్యూటీ తాసిల్దార్ జావీద్ అరెస్ట్
నల్గొండ సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరా ల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ జావీద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి...
112 ఫోన్ లు బాధితులకు అందించిన పోలీసులు
జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
పోగొట్టుకున్న సుమారు 25 లక్షల రూపాయల విలువ గల 112 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి రూరల్ సీఐ రాజశేఖర్ వారికి అందించారు. ఈ సందర్భంగా...
కూకట్పల్లి జోనల్ కార్యాలయంలోని, మూసాపేట సర్కిల్లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్తి మ్యుటేషన్ పత్రాల ఇచ్చేందుకు ఓ వ్యక్తిని వేధించిన సీనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ముట్టడి జరిపి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీకి...
పూర్ణచందర్ రావు కారణమని తండ్రి ఫిర్యాదు
తన కూతురు స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్యకు పూర్ణచందర్ రావు అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి తెలిపారు. భర్తతో విడిపోయాక పూర్ణచందర్ రావుతో స్వేచ్ఛ ఉంటున్నారన్నారు. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విబేధాలు ఉన్నాయని, స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాట ఇచ్చి ఆమెతో సహజీవనం చేశాడని పేర్కొన్నారు....
మానవత్వం చాటుకున్న మాజీ చైర్మన్ చంద్రారెడ్డి
నాగారం మున్సిపాలిటీ లోని వెస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్.1 కు చెందిన మాటేల మమతా రేకుల ఇళ్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు, సామాన్లు కాలిపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి విచారణ వ్యక్తం...
రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు ఇవాళ (జూన్ 24 మంగళవారం) సాక్ష్యం చెప్పిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రజల ప్రాణాలు తీసే...
నలుగురు స్మగ్లర్లు అరెస్టు
కారు, మోటారు సైకిల్ స్వాధీనం
ఆత్మకూరు డివిజన్ అటవీ ప్రాంతంలో ఘటన
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో 55 ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారు, మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి...
ఆస్పత్రి మొదటి అంతస్తులు షార్ట్ సర్క్యూట్.
ఐసీయూ, జనరల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్ పూర్తిగా దగ్ధం.
రెండు అంతస్తులో గాఢ నిద్రలో 150 మంది విద్యార్థులు.
ప్రాణాలు అరచేతులో పెట్టుకొని రోడ్లమీదకి.
తప్పిన పెను ప్రమాదం.. బిల్డింగ్ కు ఫైర్ సేఫ్టీ అనుమతులే లేవు.
ఒకే బిల్డింగ్ లో హాస్పిటల్, భవాని నర్సింగ్ హోమ్ పేరుతో నిర్వహణ.
అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో.?
అది...
కేసును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారించాలి
నిజమైన నిందితులపై చర్యలు తీసుకోవాలి
లేకపోతే ఓపి సేవలు నిలిపేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
సీఐ భీమ్ కుమార్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా గ*జాయితో ఓ ప్రైవేటు వైద్యుడు పట్టుబడ్డ ఘటన కలకలం రేపింది. పట్టణంలో ఓ యువ...
మానవ అక్రమ రవాణా నివారణలో..
బాధితుల సహాయ విభాగం ప్రారంభం
హైదరాబాదు వుమెన్ సేఫిటీ విభాగములో మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో, పిల్లలను రక్షించడంలో తమ నిబద్ధతను మరింత పెంచుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసులు కీలక అడుగు వేశారు. ఇందులో భాగంగా, తమ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) మరియు జువైనల్ బ్యూరో...