Friday, January 24, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

బృందావన్ ల్యాబ్స్ పై చర్యలేవి

గత 20ఏళ్లుగా ఇదే తంతు 13సార్లు మూసివేత.. 27సార్లు ఉత్పత్తులకు అనుమతులు ఫిర్యాదులపై చర్యలు శూన్యం ఎన్టీటీలో కూడా కేసు నమోదు రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు కాలుష్య కాసారాలను వెదజల్లె పరిశ్రమలూ రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతుంటే, రైతులు పంటలు పండక దిగాలు చెందుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిమ్మకు...

తాహశీల్దార్ మాకొద్దు

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్న జిల్లెడు చౌదరిగూడ మండల ప్రజలు ప్రభుత్వ భూములను కాపాడలేకపోతున్న తాహశీల్దార్ జగదీశ్వర్ కాసులు ఇస్తే ఆగ మేఘాల మీద పనులు పూర్తి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అయినా ప‌ట్టించుకోని అధికారులు చెరువు శిఖం భూముల కు నాలా కన్వర్షన్ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పనిచేస్తున్నానని చెప్పుకోవడం కొసమెరుపు మండలంలో నియంతగా వ్యవహరిస్తున్న తాహశీల్దార్ తాను నియంతల వ్యవహరిస్తూ...

అంతస్తుకు ఇంత.. చ‌ర్య‌లు సున్న‌…

అక్ర‌మ నిర్మాణదారుల‌తో జీహెచ్ఎంసీ అధికారుల కుమ‌క్కు అక్ర‌మ నిర్మాణాల‌కు వంత‌పాడుతున్న డిప్యూటీ క‌మిష‌న‌ర్ దివాక‌ర్‌..! ఫిర్యాదు చేసి నెల‌లు గ‌డుస్తున్న ప‌ట్టించుకోని అధికారి అంబర్ పేట నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు అనుమ‌తులు ఒక‌లా.. నిర్మాణాలు మ‌రోలా.. ముడుపులు పుచ్చుకొని మౌనం వ‌హిస్తున్న‌డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ "అతి వినయం ధూర్త లక్షణం" అన్నారు పెద్దలు. అట్లనే ఉన్న జీహెచ్ఎంసీ(GHMC), టౌన్ ప్లానింగ్ అధికారులు పరిస్థితి. అధికారులను...

కబ్జాలే కబ్జాలు

నాగారం మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా ప్ర‌భుత్వ భూములు కబ్జా చేస్తున్న అక్రమార్కులు సర్వే నెం. 354లోని సర్కారు భూమి మాయం నాగారంలో గజం లక్షల్లో పలుకుతున్న భూమి ధర రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సపోర్ట్ ఉన్నతాధికారులు దృష్టిసారించాలని స్థానికుల రిక్వెస్ట్ రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనబడితే అక్కడ...

ఈ సెక్రటరీ మాకొద్దు అంటున్నకొండకల్ గ్రామస్తులు

పంచాయతీ కార్యదర్శిని కాపాడుతున్నది ఎవరు? డబ్బులు ఇస్తే ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ ఇచ్చేస్తాడు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడంటూ ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యదర్శి ఎల్లయ్య తొలగించాలంటూ మంత్రులకు అధికారులకు ఫిర్యాదు మంత్రుల ఆదేశాలు లెక్కచేయని ఉన్నతాధికారులు కార్యదర్శి ఎల్ల‌య్య‌కు, డిపిఓకున్న సంబంధమేంది..? ఎల్లయ్యను తొలగించాలంటూ గ్రామ సభలో ఫిర్యాదు పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 218 ఇతగాడికి వర్తించదా.. అవినీతి సొమ్ముకు ఆశపడి అక్రమార్కులకు అండదండగా...

వైద్యం పేరుతో “భూ మాయ”

లయన్స్ కంటి ఆస్పత్రికి 3ఎక‌రాల‌ ప్రభుత్వం భూమి కేటాయింపు రాజేంద్రనగర్ లో కోట్ల భూమి హాంఫట్ ఉప్పర్ పల్లిలోని సర్వే నెం.36లో 3ఎకరాలు మాయం పేదలకు ఉచిత వైద్యం కోసమని భూ దానం 2005లో అప్పటి ప్రభుత్వం జీఓఎంఎస్ నెం.1262 ద్వారా జారీ భూ బదిలీ, క్రయ, విక్రయాలు చేయకూడదని కండిషన్ అబీబుల్లాకు చెందిన భూమిలో కొద్ది జాగలో లయన్స్ ఆస్పత్రి బిల్డింగ్ నిబంధనలకు...

ముగ్గురు మంత్రులకు ఉద్వాసన.?

మంత్రుల చేష్టలతో విసిగిపోయిన ప్రభుత్వం, పార్టీ పెద్దలు వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి అవకాశం.! అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచిన సీఎం నెలాఖరుకల్లా అన్ని చక్కదిద్దాలన్న యోచనలో కార్యాచరణ బీఆర్ఎస్ హయాంలోని తప్పులను వెలికితీసే పనులు వేగవంతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పథకాల అమలుకు శ్రీకారం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏఐసీసీ నూతన...

కాలుష్యంతో చచ్చిపోతున్నాం

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి కంపెనీలు మూసివేయాలని నిరాహార దీక్ష పరిశ్రమలతో పీసీబీ అధికారుల కుమ్మక్కు కోర్టులకు తప్పుడు నివేదికలు పంపుతున్న వైనం అవినీతి అధికారులపై చర్యలు శూన్యం బృందావన్ పరిశ్రమకు అధికారుల అండదండలు తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య(pollution) కాసారాలు వెదజిమ్ముతున్న కంపెనీలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఇంకింత ఎక్కువే అవుతున్న.. చర్యలు తీసుకోవడం లేదు. విషం చిమ్ముతున్న పరిశ్రమలతో ప్రజలు చస్తూ...

నంద‌కుమార్ వ్య‌వ‌హారంలో ప‌రువు పోగొట్ఠుకున్న ద‌గ్గుపాటి ఫ్యామిలీ

దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్‌, రాణాలకు సంక్రాంతికి సురుకు పెట్టిన నాంపల్లి కోర్ట్‌ నందకుమార్‌కు సంబంధించిన కోట్ల విలువైన ఆస్థి ధ్వంసం.. ప్రైవేటు ఆస్థిని ప్రభుత్వ నిధులతో కూల్చివేసిన దుర్మార్గం.. మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు దగ్గరుండి కూల్చడంతో మతలబేంటి.. కూల్చివేసిన అధికారులపై కేసు నమోదు కానుందా..? ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్‌ ఉన్నాడా..? నందకుమార్‌కు జరిగిన నష్టంలో...

రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్

అత్తాపూర్ లోని సర్వే 384లో 12ఎకరాలు మాయం దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు కోట్లాది రూపాయలు విలువచేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన వైనం చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక ఆంత‌ర్యం ఏంటి..? దేవుని భూమిని అక్రమార్కుల చెర నుండి రక్షించాలి దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్ "దిక్కులేనివారికి దేవుడే దిక్కు"...
- Advertisement -spot_img

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS