కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన ‘ఆదాబ్ హైదరాబాద్’ కు14వ వార్షికోత్సవం సందర్భంగా..హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆదాబ్ ప్రేమికుడు
బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...
మానవత్వాలు మరిచి, మానవ మృగాలుగా మారుతుండ్రు. మోసపు జీవితాలు.. పగలు ప్రతీకారాలు.. కుళ్లు నాటకపు బతుకులు.. కుతంత్రాలు.. నయవంచనలు.. నమ్మకద్రోహాలతో పొద్దున లేస్తే ఘోరాతిఘోరాలు వింటుండ్రు. వావివరసలు తెలియకుండా ఆగడాలకు తెగబడుతుండ్రు. ఎక్కడ నీ బంధాలు.. ఎక్కడ నీ రక్తసంబంధాలు.. ఎక్కడ నీ ఆత్మీయ బృందాలు.. మాంగళ్య బంధాలకు విలువ లేకుండా బతుకుతుండ్రు. ఇన్ని.....
మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అందరు. ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే తెలుస్తుంది మనకు కావాల్సిన వారెందరో. మనకు అన్నీ బాగుంటేనే బంధువులెందరో. మనకు బాధలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు బాంధవ్యం కలవారెందరో. ఆదాయం ఎక్కువగా ఉన్నవారింటికి అందరూ చుట్టాలే. అప్పులున్నోడింటికి అందరూ శత్రువులే. అందుకే సమాజంలో పైకమున్నోడికే పరపతి ఎక్కువ.
ముచ్కుర్...
వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ స్కూళ్లు. విద్యా హక్కు చట్టానికి తూట్లు. యథేచ్ఛగా పుస్తకాలు, టై, బెల్టుల విక్రయాలు.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. అందరి కుమ్మక్కుతోనే జరుగుతోంది ఈ తతంగం అంటూ జోరుగా ప్రచారాలు. వ్యవస్థలో అన్నీ లోపాలే. పేదవాడికి అందని ద్రాక్షలా మారిన ప్రైవేట్ బడుల్లో సదువులు. ప్రభుత్వాలేమో ప్రభుత్వ బడుల్లో...
తీపి నోటికి తీయగా.. చక్కెర రుచి ఎంతో మధురం. కానీ.. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కరిగించేస్తుంది. చేదు తినటానికి ఎక్కువగా నచ్చదు. కానీ.. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీడు చేయదు. అలాగే మన పక్కన భజన చేసే వ్యక్తులు, వారు చెప్పే మాటలు వినడానికి బాగుంటాయి. కానీ.. ఎప్పటికైనా వారు మనకు...
మనిషి.. అభివృద్ధి, ఆధునికత అంటూ ఉరుకు పరుగుల జీవితంలో ప్రకృతికి దూరమవుతున్నాడు. తను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఆత్మశుద్ధి, మనసు ప్రశాంతత, శరీరానికి వ్యాయామం లేదు. వీటన్నింటినీ యోగ, ధ్యానం ఛేదించి, మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. ఆసనాలు వేయడమే యోగా కాదు. జీవితాన్ని, మనసును మనిషి ఆధీనంలో ఉంచుతుంది. మనసు, శరీర సంగమంతో...
ముందు మురిపించింది. నేడు చినుకు జాడ లేకుంది. వట్టి గాలి వీస్తోంది. కాలం ముఖం చాటేస్తోంది. దుక్కి దున్ని పోడు చేసి అదును కొరకు ఎదురుచూసి. నారును మడుల్లో పెంచి.. విత్తులు సిద్ధంగా ఉంచి.. ఖరీఫ్కు సన్నద్ధంగా ఉన్నా.. కాలం కరుణించట్లేదు. కనుచూపు మేరల్లో మబ్బుల మురిపెం తప్ప వాన జాడ కనీసంగా.. కంటికి...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...