Thursday, July 3, 2025
spot_img

సినిమా

లోపలికి రా చెప్తా.. టిక్ టాక్ చేద్దామా..

సరికొత్త హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది "లోపలికి రా చెప్తా" సినిమా. ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొండా వెంకట రాజేంద్ర హీరోగా...

మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ - మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం చేతులు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు...

వంద కోట్ల క్లబ్‌లోకి ‘కుబేర’

అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్ ‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అంచనా వేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఫస్ట్...

‘కన్నప్ప’ అడ్వాన్స్ బుకింగ్స్ 25న ప్రారంభం

మంచు విష్ణు కథ రాసి కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. రేపటి(జూన్ 25 బుధవారం) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్న ఈ మూవీ.. శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ సైతం పూర్తయింది. సెన్సార్ అధికారుల సూచన మేరకు 12 నిమిషాల నిడివి గల సీన్లను తొలగించారు. దీంతో టోటల్ రన్‌టైమ్...

విజయ్ దేవరకొండపై కేసు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. గిరిజనులను అవమానించేలా మాట్లాడారనే ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రెట్రో అనే మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలను గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని అశోక్ కుమార్ రాథోడ్ అనే...

‘దృశ్యం-3’పై మోహన్‌లాల్ ఇంట్రస్టింగ్ ట్వీట్

గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతుంది అంటూ మోహన్ లాల్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ ట్వీట్‌లో.. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర చేశారు. దృశ్యం సిరీస్‌లో మూడో పార్ట్ గురించి స్వయంగా మోహన్ లాల్ ప్రకటించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. సాధ్యమైనంత...

25వ సినిమా కోసం రెడీ అవుతున్న నాగచైతన్య

నాగచైతన్య.. కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాగచైతన్యకు 24వ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్‌గా ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్ చేశారు. నాగచైతన్య ఈ సినిమాతోపాటు తన 25వ పిక్చర్ గురించి కూడా రెడీ అవుతున్నాడు. తనతో 'మజిలీ’ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ శివ...

‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో విడుదల చేయాల్సిందే: సుప్రీంకోర్టు

క‌మ‌ల్‌హాస‌న్ మూవీ థ‌గ్ లైఫ్‌ను క‌ర్ణాట‌క‌లో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ బాధ్య‌తని పేర్కొంది. ఈ చలనచిత్ర విడుదలను అడ్డుకుంటామంటున్నవారిని నియంత్రించాల‌ని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల‌ని తెలిపింది. జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్‌, మ‌న్మోహ‌న్‌ల‌తో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. త‌మిళం నుంచే క‌న్న‌డ భాష...

సీఎం చంద్రబాబును కలిసిన శివమణి

ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి కలిశారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వానపత్రికను అందించారు.

‘‘స్నేహా’’లయం.. చీరల వ్యాపారం..

ఆకట్టుకునే నవ్వుకు చిరునామా హీరోయిన్ స్నేహ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉంటోంది. ఈ భామ ఇటీవలే చీరల వ్యాపారం ప్రారంభించింది. తన పేరుతోనే షాపింగ్‌మాల్‌ను స్టార్ట్ చేసింది. దాని పేరు స్నేహాలయం. స్నేహకు ఇతర డ్రెస్‌ల కన్నా చీరలే బాగుంటాయనేది ఆమె అభిమానుల అభిప్రాయం. ఈ కథానాయిక...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS