అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో బంగారు పతక అవార్డులు
ప్రతిభా వంతులైన వైశ్య విద్యార్థుల పోటీ తత్వాన్ని పెంపొందించడానికి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు పతక అవార్డు ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఖైరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎస్.వి...
ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలి
వనమహోత్సవ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్స్లో...
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం
విరాళాలు ఇవ్వదలచుకున్నవారు +91 83093 61966 నెంబర్ ని సంప్రదించవచ్చు
దట్టమైన నల్లమల అడవులు. శ్రీశైలంలో ప్రఖ్యాతిగాంచిన ఉమామహేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగమయ్య తో పాటు...
అందిన ఉత్తర్వుల మేరకు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ
సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయ కమిటి ఏర్పాటు
గుడి అభివృద్ధికై ముందుకు వచ్చే అందరినీ కలుపుకుంటూ పోతామన్న నూతన కార్యవర్గ సభ్యులు
భక్తులపై గౌరవం - భగవంతునిపై భయం ఈ రెండు తప్ప ఎలాంటి ఆలోచన కమిటీకి ఉండబోదన్న నూతన చైర్మన్ ఇంద్రోజు ప్రదీప్ కుమార్ చారి
ముస్తాయిదుపురా...
మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు
రామగుండం ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
రామగుండం కమిషనరేట్ పరిధి గోదావరిఖనిలో రామగుండం ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం వాహనాల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించి నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలకు చలానాలు విధించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వాహనానికి సంబంధించిన...
వాలంటీర్లు ముందుండాలి - కలెక్టర్ పమేలా సత్పతి
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్. సి. సి వాలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్నారు. మంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,...
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ
జనవరి 28న గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు
29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం
31న వనప్రవేశంతో జాతరకు ముగింపు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది...
కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే సంబంధిత ఫెర్టిలైజర్స్ డీలర్లపై,దుకాణదారుల పై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని రైతు వేధికలో ఫెర్టిలైజర్స్, విత్తన డీలర్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె...