Thursday, July 17, 2025
spot_img

Aadab Desk

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన డల్లాస్‌లో తమ నూతన చాప్టర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ప్రపంచవ్యాప్త వైశ్య వ్యాపారవేత్తల ఏకీకరణలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ముందడుగు...

దేవాదాయ భూములు బిల్డర్స్ కి అప్పగింత

మాకెందుకులే అంటున్న రెవెన్యూ శాఖ అధికారులు పొంతలేని అధికారుల తీరు.. దేవాల‌య భూముల‌ను ర‌క్షించాలంటున్న స్థానికులు అక్ర‌మార్కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామంలోని గణేష్ దేవాలయానికి చెందిన విలువైన భూములు సర్వే నంబర్లు 112, 116, 125లు కనుమరుగవుతూ ఉన్నాయి. కాగా, 2015లో అప్పటి దేవాదాయ శాఖ, రాజేంద్రనగర్ ఎం.ఆర్.ఓ., డిప్యూటీ కలెక్టర్...

నగర బోనాలకు భారీ బందోబస్తు

ఉపందుకున్న ఉరేగింపులు.. దేవాలయాల వద్ద సీసీటీవీ నిఘా.. ట్రాఫిక్ సజావుగా వెళ్లేందుకు చర్యలు.. హైదరాబాద్‌ నగరంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు పోలీస్‌ శాఖ సర్వసన్నద్దమైంది. ఘటాల ఉరేగింపులు ఉపందుకున్న నేపథ్యంలో భద్రతపై నిశిత దృష్టి సారించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా వాహాన రాకపోకలు సజావుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టింది. బలిగంప ఉరేగింపులు రాత్రుళ్లు...

కాలేశ్వరం ప్రాజెక్టు అక్ర‌మార్కుల‌ను వ‌ద‌లం

ప్ర‌తి పైసా రికవరీ చేస్తాం.. నిరుపేదలకు పంచుతాం!! నీరు నిలువ ఉంచవద్దని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ అనుభవజ్ఞులు చెబుతున్నారు గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి గత బీఆర్ఎస్ పాలకులు అధికారులు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని, ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అవినీతి...

రైతుకు ఆశ తీర‌నున్న‌దా..?

"దుక్కి" ఎండిపోతున్నది.."మొలక”.. మొఖం మాడిపోతున్నది.!నీరు లేక “నారు మడి.. నోరు తెరుచుకుంటున్నది..!!"కాలం" కన్నెర్రజేసి..చినుకు రాల్చనంటున్నది..!ముందు మురిపించిన “వానా” ఇప్పుడు..ముఖం చాటేస్తున్నది..!! "పొడి గాలే" వడివడిగా..వీచుకుంటు వెళ్తున్నది! "దూదిపింజలా"మబ్బు తెప్పు..నింగిన కదిలిపోతున్నది..!! ఏపుగ ఎదగాల్సిన "పైరు”.."ఎండి" మెండిగ కన్పిస్తున్నది…! "అన్నదాత" ముఖాన..ఇప్పుడు ఆందోళన నెలకొన్నది..!! కాలం "కరుణ” కొరకు.."కర్షక - లోకం" ఎదురు చూస్తున్నది..! కరువు...

దేవీబాగ్ ఆలయ భూమి కబ్జా

అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిలుస్తున్న అధికారులు ఎండోమెంట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు తప్పుడు పత్రాలతో ఆక్రమణకు య‌త్నం విజిలెన్స్ విచారణలో జాప్యం, జీహెచ్‌ఎంసీ వైఫల్యం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న శ్రీ దేవీబాగ్ ఆలయానికి చెందిన విలువైన భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూమి ఆక్రమణలో ఎండోమెంట్ శాఖ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని శ్రీ దేవీబాగ్ వెల్ఫేర్ సొసైటీ...

అమెరికాలో లయన్ గంపా నాగేశ్వర్‌రావుకు అంతర్జాతీయ పురస్కారం

లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H గవర్నర్, లయన్ గంపా నాగేశ్వర్‌రావు అంతర్జాతీయ వేదికపై ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో నగరంలో జరుగుతున్న 107వ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మహాసభల సందర్భంగా ఆయనకు మిషన్ 1.5 టూ క్లబ్ చార్టర్ అవార్డు ను ప్రదానం చేశారు. ఈ పురస్కారం వెనుక...

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌

లంచం తీసుకుంటుండగా కనకరత్నం పట్టివేత తెలంగాణ పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం ఏసీబీ వలలో చిక్కారు. డీఈ బదిలీ విషయంలో ఆయన రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 31న కనకరత్నం పదవీవిరమణ పొందారు. అయితే, ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు...

నిమిష కేసులో కొత్త మలుపు

బ్లడ్‌మనీకి అంగీకించేది లేదన్న మృతుడి సోదరుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్‌ యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్‌ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా...

“ప్రభుత్వ సారాయి దుకాణం” ఫస్ట్ లుక్ విడుదల

జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్...

About Me

3486 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS