Sunday, July 6, 2025
spot_img

Aadab Desk

ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కశ్మీర్‌ హిమాలయ పర్వతాల్లో మంచులింగం రూపంలో కొలువైన శివుడ్ని భక్తులు దర్శించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. యాత్ర మారాల్లో గగనతలంపై నుంచి కూడా పర్యవేక్షణ సాగుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9 నాటికి పూర్తవుతుంది. 3880 విూటర్ల ఎత్తులో ఉండే గుహలో...

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి 2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని బిహార్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇటీవల భారత్‌- పాకిస్థాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ హాకీ జట్టు ఇక్కడికి రావడంపై కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది....

ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డియోగో జోటా మృతి

స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డియోగో జోటా గురువారం మృతి చెందాడు. మార్కా నివేదిక ప్రకారం సనాబ్రియాలోని జమోరా ప్రాంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోర్చుగల్‌లోని పెనాఫీల్‌కు చెందిన డియోగో జోటా తన సోదరుడు ఆండ్రీతో కలిసి ట్రవెల్‌ చేస్తున్న టైంలో ప్రమాదం జరిగింది....

లైవ్‌ మ్యాచ్‌లో పాము ప్రవేశం

శ్రీలంక క్రికెట్‌ జట్టు బుధవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 77 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మైదానంలోకి సుమారు 6 అడుగుల పొడవున్న పాము దూసుకురావడంతో కలకలం రేగింది. ఈ సమయంలో ఆటగాళ్లు మైదానంలో ఆడుతున్నారు. ఈ క్రమంలో పామును చూసి అందరూ...

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 100 వికెట్లతో పాటు 2000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్‌-సచిన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్‌ సాధించాడు....

రీమ్యాక్స్ పేరుతో రియల్ మోసగాళ్లు..

పలు రకాల పేర్లతో కంపెనీల ఏర్పాటు.. హైదరాబాద్‌, పీలోనూ బ్రాంచీల ఏర్పాటు.. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ ఆకట్టుకుంటారు.. అధిక వడ్డీ ఆశచూపి ప్రీ లాంచ్ మోసాలు.. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? నిఘా సంస్థలు నిద్రబోతున్నాయా..? ఇంత విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్న వీరి వెనుక ఎవరున్నారు..? పొంతనలేని వ్యాపారాలు.. అంతం లేని దోపిడీలు.. ఏ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఉండవు.. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో మభ్య...

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై చర్యలకు డిమాండ్ ప్రజల పునాది హక్కులైన సమాచారం తెలుసుకునే హక్కును రక్షించడానికి రూపొందించిన సమాచార హక్కు చట్టానికి అవినీతి ప్రేరిత శక్తులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి...

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా? పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు. అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌ అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ ఖజానాకు తూట్లు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం! అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్ సామాన్య పౌరులు పన్ను కట్టడంలో ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంటి ముందు ధర్నాలు, ఆస్తుల...

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్నారు. మంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌,...

బనకచర్లపై దుష్ప్రచారాలు ఆపండి

అసెంబ్లీలో మేం చర్చకు సిద్దం.. మీరు సిద్దమా సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు సవాల్‌ బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు తాము రెడీ.. సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా అని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్‌ విసిరారు. బనకచర్లపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీస్తామని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి...

About Me

3452 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS