వరుస ఘటనలతో పాక్ సైన్యం ఉక్కిరిబిక్కిరి
రెండ్రోజుల్లో 27మంది సైనికుల హతం
బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ సైన్యానికి ఊపిరి సలుపనివ్వడం లేదు. వరుస దాడులతో విరుచుకు పడుతున్నారు. గత రెండ్రోజుల్లో 27 మంది పాక్ సైనికులను మట్టుపెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. బీఎల్ఏకు...
భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన డల్లాస్లో తమ నూతన చాప్టర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ప్రపంచవ్యాప్త వైశ్య వ్యాపారవేత్తల ఏకీకరణలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ ముందడుగు కేవలం భౌగోళిక విస్తరణ...
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H గవర్నర్, లయన్ గంపా నాగేశ్వర్రావు అంతర్జాతీయ వేదికపై ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో నగరంలో జరుగుతున్న 107వ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మహాసభల సందర్భంగా ఆయనకు మిషన్ 1.5 టూ క్లబ్ చార్టర్ అవార్డు ను ప్రదానం చేశారు.
ఈ పురస్కారం వెనుక...
బ్లడ్మనీకి అంగీకించేది లేదన్న మృతుడి సోదరుడు
న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి
ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా...
దలైలామాకు భారతరత్న ఇవ్వాలి
పలువురు ఎంపిల సంతకాల సేకరణ
దలైలామా భారతరత్న నామినేషన్కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది. దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ,...
టిబెట్ బౌద్దగురువు ఎంపికలో చైనా జోక్యం సహించం
తన వారసత్వం కొనసాగాలా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దలైలామా
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకు షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక పక్రియ కొనసాగుతుందని.. దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఈమేరకు...
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఇవాళ(జూన్ 25 బుధవారం) ప్రారంభమైంది. శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్తో కూడిన బృందం ఫ్లోరిడా(అమెరికా)లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్లో రోదసీలోకి దూసుకెళ్లింది. దీంతో భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. యక్సియం-4 వ్యోమగాములు మధ్యాహ్నం 12 గంటల...
కొద్దిరోజులుగా యుద్ధం చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఇవాళ (జూన్ 24 మంగళవారం) అధికారిక ప్రకటనలను జారీ చేశాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధం భయాలు తొలిగాయంటూ అభిప్రాయపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
160 మందిని తరలించిన ప్రభుత్వం
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారతీయులను ఇండియాకి తరలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్పైన ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ సింధూలో భాగంగా తొలి విడతగా ఆదివారం ఇజ్రాయెల్, జోర్డాన్ల నుంచి 160 మంది సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడం వల్ల మొదటి విడతలో...
ప్రధాని మోదీ ఈ రోజు (జూన్ 22 ఆదివారం) మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్తో యుద్ధం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తీవ్రం కావడంపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్రిక్తతలను సాధ్యమైనంత...