దలైలామాకు భారతరత్న ఇవ్వాలి
పలువురు ఎంపిల సంతకాల సేకరణ
దలైలామా భారతరత్న నామినేషన్కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది. దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ,...
టిబెట్ బౌద్దగురువు ఎంపికలో చైనా జోక్యం సహించం
తన వారసత్వం కొనసాగాలా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దలైలామా
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకు షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక పక్రియ కొనసాగుతుందని.. దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఈమేరకు...
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఇవాళ(జూన్ 25 బుధవారం) ప్రారంభమైంది. శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్తో కూడిన బృందం ఫ్లోరిడా(అమెరికా)లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్లో రోదసీలోకి దూసుకెళ్లింది. దీంతో భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. యక్సియం-4 వ్యోమగాములు మధ్యాహ్నం 12 గంటల...
కొద్దిరోజులుగా యుద్ధం చేస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఇవాళ (జూన్ 24 మంగళవారం) అధికారిక ప్రకటనలను జారీ చేశాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధం భయాలు తొలిగాయంటూ అభిప్రాయపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
160 మందిని తరలించిన ప్రభుత్వం
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారతీయులను ఇండియాకి తరలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్పైన ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ సింధూలో భాగంగా తొలి విడతగా ఆదివారం ఇజ్రాయెల్, జోర్డాన్ల నుంచి 160 మంది సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడం వల్ల మొదటి విడతలో...
ప్రధాని మోదీ ఈ రోజు (జూన్ 22 ఆదివారం) మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్తో యుద్ధం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తీవ్రం కావడంపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్రిక్తతలను సాధ్యమైనంత...
స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఇజ్రాయెల్లోని ఇండియన్లు అక్కడి మన ఎంబసీలో పేర్లు నమోదుచేసుకొని భారత్కు రావాలంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫైన్ లేదా కారాగార శిక్ష విధిస్తారనేది పూర్తిగా అబద్ధమని తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
సరైన సమాచారం కోసం ఎంబసీ అఫిషియల్...
ఇరాన్ నుంచి నేడు ఢిల్లీకి తొలి ఫ్లయిట్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో 8 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇవాళ (జూన్ 20 శుక్రవారం) ఉదయం ఇరాన్లోని అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. ప్రతిగా ఇరాన్ మొదటిసారిగా ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులను...
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపుతామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనిన కాసేపటికే కాట్జ్ ఇలా స్పందించటం గమనార్హం. హాస్పిటల్పై దాడికి ఖమేనీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖమేనీని డైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటామని తేల్చిచెప్పారు. ఇది యుద్ధ నేరమని, దీనికి...
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్లో ఉన్న మన దేశస్తులను ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి బ్యాచ్లో భాగంగా 100 మంది భారతీయులు ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరారు. వాళ్లంతా ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్థాన్, అఫ్గనిస్థాన్ మీదుగా ఇండియాకి చేరుకుంటారని తెలుస్తోంది.
ఇరాన్లో భారతీయ...
రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ భేటీ
యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధత
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...