Friday, January 24, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

దేవాదాయశాఖ కమిషనర్‌ నియామకంపై పిటిషన్‌

థర్డ్‌పార్టీ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌గా కె.రామచంద్రమోహన్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. థర్డ్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రామచంద్రమోహన్‌ పోస్టింగ్‌తో ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించాల్సింది వాళ్లు కదా? థర్డ్‌ పార్టీ ఎలా పిటిషన్‌ దాఖలు...

ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని పనులు

ఈ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు భారీ ఆర్థిక చేయూత

రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ మంత్రి రామ్మోహన్‌ ట్వీట్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారికంగా వెల్లడించారు.. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్‌...

ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉండాల్సిందే

అత్యుత్తమ పనితీరుకు ఇది దోహద పడుతుంది డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయం ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని.. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శినిలా పని చేస్తుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు,...

రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ విప్లవం

కాలుష్య రహిత వాతావరణం ఏర్పాటు గ్రీన్‌ ఎనర్జీ ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు హరిత ఇంధన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ మీడియాతో ఇష్టాగోష్టిలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ విప్లవం రానుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(NARA CHANDRABABU NAIDU) అన్నారు. విద్యుత్‌ రంగలో ఇదో విప్లవానికి నాంది కానుందని అన్నారు. రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్‌...

తెలుగు భాషను కాపాడుకుందాం

ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేద్దాం భాషా,సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిందే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో జస్టిస్‌ ఎన్వీరమణ పిలుపు ‘తెలుగు భాషను కాపాడుకుందాం. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు‘ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న...

వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయి

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గట్టిగా బుద్ది చెబుతాం ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? గాలివీడు ఎంపీడీవో జవహర్‌ బాబుకు పరామర్శ దాడి గురించి ఆరా తీసిన పవన్‌ కళ్యాణ్‌ అహంకారంతో వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగగా హెచ్చరించారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైకాపా రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌. ఇష్టారాజ్యంగా చేయలేరు. విూ అహంకారం ఎలా...

ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్‌

సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ షాక్‌ అన్నట్లుగా పాలన విద్యుత్‌ పోరుబాటకు భారీగా జనస్పందన మాజీమంత్రి కన్నబాబు వెల్లడి గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్‌ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్‌ కూడా...

మన్మోహన్‌ గొప్ప ఆర్థిక వేత్త

ఆయన మరణం తీరని లోటు: జగన్‌ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మరణం దేశానికి తీరని లోటు అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం పులివెందులలోని తన నివాసంలో జగన్‌ మాట్లాడుతూ పదేళ్లపాటు దేశ ప్రధానిగా...

పరిటాల రవి హత్య కేసులో నిందితుడు విడుదల

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ...
- Advertisement -spot_img

Latest News

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

ఎంపికలో అర్హులకు తావేది గ్రామ సభల్లో గందర గోళం లబ్ధిదారుల ఎంపికలో అయోమయం తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS