అభివృద్ది గురించే మాట్లాడుతానన్న బండి
ఇప్పటినుంచి కరీంనగర్లో రాజకీయ విమర్శులు చేయనని అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ...
సీపీఎం పార్టీ రథసారధి ఎవరనేది ఇంట్రెస్టింగ్గా మారింది
అవకాశం ఇవ్వాలని ఖమ్మం, నల్గొండ జిల్లా నేతల పట్టు
తమ్మినేనికి అవకాశం లేకపోవడంతో పోటీ పడుతున్న సీనియర్లు
జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగనుందని ప్రచారం
ఉత్కంఠ రేపుతున్న సెక్రటరీ రేసులో విజయం ఎవర్ని వరించేనో ..!
రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోసం..సీపీఎం(CPM) పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా మూడు...
అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరంలేదు
రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు
రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుంది
ఈటల కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారు
రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ(BJP) అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న...
కాకరేపుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు..
అభ్యర్థి ఎంపికపై గులాబీ,హస్తం పార్టీల కన్ఫ్యూజన్..
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి హీట్ పెంచేసిన బీజేపీ
హస్తం పార్టీ అభ్యర్థి ఎవ్వరనేదీ ఢిల్లీ నేతలే చెప్పాలట ..
బీఆర్ఎస్ పోటీ చేయడం డౌటే అంటున్నారు పెద్దలు
అంతు చిక్కని జవాబులా బీఆర్ఎస్ పార్టీ పెద్దల వ్యూహం
కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో బీఆర్ఎస్ నేతలకు చిరాకు
ఎంకి పెళ్లి ఇంకొకరి...
సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడిక్కడ నిలదీయండి
బాకీలు అడిగినట్లుగా కాంగ్రెస్ నేతలను అడగండి
తులం బంగారం సహా హావిూలపై ప్రశ్నించండి
చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం ఖాయం
హావిూలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటా
షాబాద్ బిఆర్ఎస్ రైతు ధర్నా సభలో కెటిఆర్
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు....
రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్
రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్ బుక్ ఆఫ్...
ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని...
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్నగర్ఇంచార్జీ బండి సుధాకర్
తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుందాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్నగర్ ఇంచార్జీ బండి సుధాకర్ విమర్శించారు. రాష్ట్ర సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు....
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నివాలర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం...
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం,...
ఎంపికలో అర్హులకు తావేది
గ్రామ సభల్లో గందర గోళం
లబ్ధిదారుల ఎంపికలో అయోమయం
తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు
గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి...