Sunday, June 15, 2025
spot_img

స్పోర్ట్స్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) లండన్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ర్యాంకుల్లో ప్రస్తుతం ఆసీస్ టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే తడబడింది....

పీవీఎల్‌ నాలుగో సీజన్ వేలం

శిఖర్ సింగ్‌ను రూ.16 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ బ్లాక్‌హాక్స్‌ కాలికట్‌ వేదికగా ఇటీవల జరిగిన ప్రైమ్ వాలీబాల్(పీవీఎల్‌) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్ సింగ్‌ను రూ.16 లక్షలకు దక్కించుకుంది. అలాగే అమన్ కుమార్, దీపు వేణుగోపాల్‌ను వరుసగా రూ.11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు కొనుగోలు చేసింది....

రంగంలోకి స్పోర్ట్స్ సైంటిస్ట్

ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో నియామకం సౌతాఫ్రికాకు చెందిన‌ అడ్రియ‌న్‌ లే రౌక్స్‌ను స్పోర్ట్స్ సైంటిస్ట్‌గా పేర్కొంటారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో గొప్ప అనుభవం అతని సొంతం. టీమిండియా ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో అతణ్ని మన జట్టుకు స్ట్రెంత్, కండిష‌నింగ్ కోచ్‌గా బీసీసీఐ నియ‌మించింది. క్రికెట్ గురించి ఏ టూ జెడ్ తెలిసిన అడ్రియ‌న్‌ లే రౌక్స్‌.. ప్లేయర్స్‌ను...

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్న ఆమె.. 100 మీట‌ర్ల హ‌ర్డిల్స్‌లో త‌న‌కుతానే సాటి అని నిరూపించింది. తైవాన్ ఓపెన్‌‌లోనూ ప‌సిడిని సొంతం చేసుకుంది. ఇవాళ (జూన్ 7 శ‌నివారం) జ‌రిగిన...

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్‌ కొహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌(#ArrestKohli)ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. తెలంగాణలో స్టైలిష్‌ స్టార్‌...

ఆర్సీబీ విజయ యాత్రలో విషాదం

11 మంది దుర్మరణం.. 50 మందికి గాయాలు.. ఐపీఎల్ విజేత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిన్న (జూన్ 4న బుధవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరగటంతో 11 మంది చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఊహించనివిధంగా అభిమానులు రావటంతో దుర్ఘటన జరిగింది. గాయపడినవారిలో 10 మంది...

ఐపీఎల్ విజేత ఆర్సీబీ

ఐపీఎల్ విజేతగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల కలను నిజం చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 రన్నుల తేడాతో విక్టరీ...

కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

‘ఒన్ 8 కమ్యూన్’ పేరుతో బెంగళూరులో ఉన్న విరాట్ కోహ్లీ పబ్, రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మే నెల 29న జరిగిన సోదాలు జరిపి 31న కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పబ్, రెస్టారెంట్‌లో స్మోకింగ్ జోన్ లేకపోవటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు....

ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

నేడు ముంబై, పంజాబ్ మధ్య పోటీ ఐపీఎల్‌లో ఇవాళ (జూన్ 1న) క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, పంజాబ్ పోటీపడనున్నాయి. ఈ రోజు గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌...

కరుణ్‌ నాయర్‌ డబుల్ సెంచరీ

ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. కాంటర్‌బరీలో ఇండియా-ఏ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య 4 రోజుల మ్యాచ్‌ శుక్రవారం (మే 30న) మొదలైంది. ఇండియా సీనియర్ టీమ్ పర్యటనకు ముందు సన్నాహకంగా ఇంగ్లాండ్ లయన్స్‌తో 2 మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ కొంత మంది ఆటగాళ్లను...
- Advertisement -spot_img

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS