Wednesday, April 2, 2025
spot_img

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు

Must Read

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటి‎రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది.

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలెంలో గోడౌన్ నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‎కు బఫర్ గోడౌన్‎గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్నినాని గోడౌన్‎ను సివిల్ సప్లాయిస్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పిడీఎఫ్ బియ్యం మాయమైనట్లు నిర్ధారించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS