Saturday, July 19, 2025
spot_img

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

Must Read

రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర ఫోటోలను మార్ఫింగ్ చేసి..పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైనా నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని బెదిరింపులు..

ఆవేదన వ్యక్తం చేస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి ప్రిస్టేజ్ కంపెనీ, వైష్ణోయి గ్రూప్స్ వారి దౌర్జన్యకాండ.. ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదు.. ఖాళీ భూమికి హెచ్ఎండీఏ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS