Wednesday, March 19, 2025
spot_img

అట్ట‌హాసంగా సైన్స్ ఫెయిర్

Must Read
  • శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు
  • నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు – ఏజీఎం సతీష్

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ కామాక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంలో పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణరేఖతో కలిసి వారు విద్యార్థుల నమూనాలను పరిశీలించారు విద్యార్థుల ఎంతో ఉత్సాహంగా వారి ప్రతిభ సృజనాత్మకతను కనబరిచే విధంగా నమూనాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, డీన్ రామశర్మ, కోఆర్డినేటర్ జితేందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS