Saturday, October 4, 2025
spot_img

నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

Must Read

రోజుకో పూట.. ఎక్కడో చోట.. పైనుంచి.. కింది దాకా.. ఏ స్థాయికి.. ఆ స్థాయిలో.. కొందరు.. అడ్డగోలు సంపాదన కోసం.. అర్రులు చాస్తున్నారు. అవినీతి దాడుల్లో ‘వల’కు చిక్కుతున్నారు. ఎందరికో లేని.. అధికారం.. హోదా.. అందరికీ దక్కని.. గౌరవం.. మర్యాద.. నీలాగే కష్టపడి చదివినవారెందరికో.. రాని గొప్ప అవకాశం. అన్నింటికీ తగ్గట్లు.. జీతభత్యాలు.. ఇలా.. అన్ని విధాలా.. సకల సౌలభ్యాలెన్నో ఉన్నా.. కొంత మంది నీతికి పాతరేసి.. నిలువన దొరుకుతున్నారు. అవినీతిలో కూరుకుంటే.. జనం అసహ్యించుకుంటారు. నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This