Wednesday, July 23, 2025
spot_img

బోనాల వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Must Read

హైదరాబాద్ రామ్‌న‌గ‌ర్‌లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, సి. కృష్ణ యాదవ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అందులో గవర్నర్‌లు, ప్రముఖులు పాల్గొని రాష్ట్రానికి సమృద్ధి, ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

Latest News

రుతుక్రమ వ్యర్థాలపై పోరు

హైదరాబాద్‌లో విజయవంతమైన 'పీరియడ్ ప్లానెట్ పవర్ ఎకో ఎడిషన్' హైదరాబాద్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో జరిగిన ఒక ఉత్సాహభరితమైన, కనువిప్పు కలిగించే కార్యక్రమంలో విద్యార్థినులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS