Thursday, August 14, 2025
spot_img

ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే

Must Read
  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం
  • తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, స్టే విధించింది. తాజా తీర్పులో, గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం జరగకూడదని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు నిలిపివేయాలని పేర్కొంది.

Latest News

AI – పోలీసు విధుల్లో నూతన సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

మేడ్చల్, 13 ఆగస్టు 2025:మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS