Saturday, September 13, 2025
spot_img

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

Must Read

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని డిస్ట్రిక్ట్‌ 320H లీడర్లు పేర్కొన్నారు.మరోవైపు, నూతనంగా ఏర్పడిన డిస్ట్రిక్ట్‌ 320H నుంచి ఇమ్మీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్టిపుల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం విశేషం. ఈ అరుదైన ఘనత సాధించినందుకు డిస్ట్రిక్ట్‌ 320H తరపున డిజి,ఇతర నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయాలు డిస్ట్రిక్ట్‌ 320Hకు గర్వకారణమని వారు సంతోషం వ్యక్తం చేశారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This