Friday, April 11, 2025
spot_img

వారం రోజుల్లో సీఐడీ విచారణ మొదలవుతుంది

Must Read
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 01 నుండి రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.శుక్రవారం ఎక్సైజ్ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రాజస్థాన్,ఉత్తరప్రదేశ్,కర్ణాటక,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల మద్యం విధానాన్ని అధ్యనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.రాష్ట్రాల్లో పరిస్థితులను పరీక్షించి ఆగష్టు 12లోగా నివేదిక సమర్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విధానం పై వారం రోజుల్లో సీఐడీ దర్యాప్తు మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Latest News

ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా పంపడమేంటి?

టీమిండియా మాజీ క్రికెటర్‌ కైఫ్‌ అసహనం ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ తప్పు బట్టాడు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS