Friday, September 20, 2024
spot_img

వయనాడ్ ఘటన ఎంతగానో కలిచివేసింది

Must Read
  • వయనాడ్ బాధితుల కోసం రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కి
    అందజేసిన నయనతార,విఘ్నేశ్ దంపతులు

కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి నయనతార,విఘ్నేశ్ శివన్ దంపతులు ముందుకొచ్చారు.రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.వయనాడ్ లోని బాధితులకు అండగా నిలబడడం కోసం వారికీ మద్దతుగా ఓ లేఖను కూడా రాశారు. ” వయనాడ్ లో చోటు చేసుకున్న ఘటన మమల్ని ఎంతగానో కలిచివేసింది..అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు ఆదుకోవడం చాలా అవసరం..అందుకే వారికీ అండగా నిలబడడం కోసం మా వంతుగా రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశామని” తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This