Saturday, August 23, 2025
spot_img

వయనాడ్ ఘటన ఎంతగానో కలిచివేసింది

Must Read
  • వయనాడ్ బాధితుల కోసం రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కి
    అందజేసిన నయనతార,విఘ్నేశ్ దంపతులు

కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి నయనతార,విఘ్నేశ్ శివన్ దంపతులు ముందుకొచ్చారు.రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.వయనాడ్ లోని బాధితులకు అండగా నిలబడడం కోసం వారికీ మద్దతుగా ఓ లేఖను కూడా రాశారు. ” వయనాడ్ లో చోటు చేసుకున్న ఘటన మమల్ని ఎంతగానో కలిచివేసింది..అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు ఆదుకోవడం చాలా అవసరం..అందుకే వారికీ అండగా నిలబడడం కోసం మా వంతుగా రూ.20 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశామని” తెలిపారు.

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS