Friday, July 4, 2025
spot_img

లడ్డూ వివాదం వేళ జగన్ కీలక నిర్ణయం

Must Read

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 27న రాత్రి తిరుమలకు చేరుకొని అక్కడే బస చేస్తారు. 28న ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆలయాల్లోని పూజల్లో పాల్గొనాలని ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడారంటూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS