Friday, September 27, 2024
spot_img

అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

Must Read

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో అయోద్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారుచేసిన ప్రసాదలను నైవేద్యంగా పెట్టడంపై నిషేదం విధించారు. అయోధ్య ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదంనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

Latest News

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి సంయుక్త మీనన్ సందడి

హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS