Saturday, September 28, 2024
spot_img

డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల ఆపేసుకున్నారు

Must Read
  • హోంమంత్రి వంగలపూడి అనిత

డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నరని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడడం జగన్‎కు అలవాటుగా మారిందన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్ళు రుచి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏ రోజైన జగన్ తిరుమల లడ్డూ తిన్నారా అని ప్రశ్నించారు. జగన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

Latest News

చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుంది

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS