Wednesday, August 20, 2025
spot_img

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Must Read

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన కాన్వాయ్‎ను అపి, క్షతగాత్రుని వద్దకు వెళ్ళి పరామర్శించారు. ” ఏం కాదులే..నేనున్నా” అని భరోసా ఇచ్చి, రక్తపుమరకలతో ఉన్న బాధితుడిని తన ఎస్కార్ట్ వాహనంలో కిమ్స్ ఆసుపత్రికి తరలించామని ట్రాఫిక్ సీఐ సాంబశివరావును ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదేశాల మేరకు, వెంటనే సీఐ తన సిబ్బందితో కలిసి బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Latest News

ఢిల్లీసీఎం రేఖా గుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS