Saturday, April 19, 2025
spot_img

ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది

Must Read
  • మాజీమంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్‎రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ ధూమ్ దాంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఉచిత బస్సు హామీ తప్ప, మిగతా అన్ని హామీలు తుస్సుమన్నాయని వ్యాఖ్యనించారు. గత బీఆర్ఎస్ హయంలో రైతులకు రూ.72,000 కోట్ల రైతు బంధు ఇచ్చినమని అన్నారు. గ్రూప్ 01 ఉద్యోగాల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Latest News

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS