Saturday, October 4, 2025
spot_img

సచివాలయం వద్ద ధర్నాకు దిగిన కానిస్టేబుల్ భార్యలు

Must Read

సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. “ఏక్ పోలీస్ ఏక్ స్టేట్” విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర 03 నుండి 05 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ భర్తలు బెటాలియన్లలో ఉద్యోగాలు చేయడం వల్ల తాము కుటుంబాలకు దూరం అవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ భార్యాలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This