Monday, August 18, 2025
spot_img

ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది

Must Read

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన ఘనత తమకంటే బాగా ఆడిన న్యూజిలాండ్‎కె దక్కుతుందని తెలిపారు.

Latest News

సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తి గా తీసుకని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS