Friday, October 3, 2025
spot_img

మద్యం విక్రయాల్లో తెలంగాణ టాప్

Must Read

మద్యం విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‎స్టీట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ( ఎన్‎ఐపీఎఫ్‎పీ ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.1,306 ఖర్చు చేశారు. ఇక పంజాబ్ లో రూ.1,245 , ఛత్తీస్‎గఢ్ లో రూ.1,277 ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.

దసరా సంధర్బంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ భారతదేశంలో బీర్ల విక్రయాలు అత్యధికంగా తెలంగాణ నుండే జరిగాయని ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్ల సేల్స్ జరిగాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This