Saturday, October 4, 2025
spot_img

వందశాతం మనమే అధికారంలోకి వస్తాం, కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

Must Read

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచిపోయాయని, తాము ఏమి కోల్పోయారో ప్రజలకు అర్థం అయిందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో 10 శాతం హామీలే ఇచ్చామని, కానీ ఎవరు ఆడగకున్న 90 శాతం పనులను చేసి చూపించమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This