Friday, October 3, 2025
spot_img

ఢిల్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధం.. 11 మందితో తొలి జాబితా విడుదల

Must Read

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గురువారం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

ఆప్ విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ఇటీవల అప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) లో చేరిన ఆరుగురు నేతలు ఉన్నారు. బిజెపి పార్టీ నుండి ఆ పార్టీ మాజీ నేతలు బ్రహ్మసింగ్ తన్వర్, అనిల్ ఝూ, బీబీ త్యాగి..కాంగ్రెస్ పార్టీ నుండి చౌదరి జుబేర్ అహ్మద్, వీరి ధీంగన్, సుమేష్ షోకిన్ లను అభ్యర్థులుగా అప్ ప్రకటించింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం అప్ టికెట్ నిరాకరించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This