Wednesday, April 2, 2025
spot_img

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

Must Read

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ – పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో నిధా దార్ 34 బంతుల్లో 28 పరుగులు చేసింది. మిగితా బ్యాటర్స్ తక్కువ స్కోర్ మాత్రమే చేయగలిగారు. మునిబా (17), సయేదా అరుబ్ షా (14) , ఫాతిమా సన (13), సిద్రా అమీన్ (08) పరుగులు చేశారు.భారత్ బౌలర్స్ అద్బుతమైన బాలింగ్ చేసి పాకిస్థాన్ ను కట్టడి చేయగలిగారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS