Thursday, April 3, 2025
spot_img

ఢిల్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధం.. 11 మందితో తొలి జాబితా విడుదల

Must Read

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గురువారం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

ఆప్ విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ఇటీవల అప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) లో చేరిన ఆరుగురు నేతలు ఉన్నారు. బిజెపి పార్టీ నుండి ఆ పార్టీ మాజీ నేతలు బ్రహ్మసింగ్ తన్వర్, అనిల్ ఝూ, బీబీ త్యాగి..కాంగ్రెస్ పార్టీ నుండి చౌదరి జుబేర్ అహ్మద్, వీరి ధీంగన్, సుమేష్ షోకిన్ లను అభ్యర్థులుగా అప్ ప్రకటించింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం అప్ టికెట్ నిరాకరించింది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS