Thursday, August 28, 2025
spot_img

Aadab Desk

ఎండోమెంట్ శాఖ‌లో ఇంటిదొంగ‌లు

సర్వే నెం.6లో 3ఎకరాల 14గుంటల టెంపుల్‌ భూమి కబ్జా అనుమతులు లేకుండానే బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు అవినీతి అధికారుల‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వాన‌ర‌సేన‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఎండోమెంట్ అధికారుల సపోర్ట్‌.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్‌ ఫిర్యాదు చేస్తే.. అక్ర‌మార్కుల‌కు చేర‌వేస్తున్న అధికారులు అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకొని ఎండోమెంట్‌ క‌మిష‌న‌ర్‌ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశా న్నంటాయి. ఎండోమెంట్‌, ప్రభుత్వ, అసైన్డ్‌...

యువత జీవితాన్ని ఛిదిమేస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఈజీ మని కోసం బెట్టింగ్‌లను ఆశయ్రిస్తున్న యువత ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఐపీఎల్‌ బెట్టింగ్‌లు ఫేస్‌ బుక్‌ వేధికగా భారీ ప్రమోషన్లు షేర్‌ మార్కెట్‌ పేరుతో భారీగా ప్రమోషన్లు టెలిగ్రామ్‌ వేధికగా విచ్చలవిడిగా గ్రూప్‌లు అప్పుల పాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు ఎంత నిఘా పెట్టిన కొత్త దారుల్లో సాగుతన్న బెట్టింగ్‌లు రోజు కష్టపడి పనిచేసినంత డబ్బు మీరు ఒకే గంటలో...

మగాడివైతే ఏం చేశావో చెప్పు

ఇన్నేళ్ళ చరిత్రలో కిస్మత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమిటీ ? మీలాగ రాహస్య ప్రేమను నడపడం మా పార్టీకి అలవాటులేదు గత జన్మలో కిషన్‌, అసద్‌ అన్నదమ్ములు అనుకుంటా కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది మూసీ పై కాదు ముందు సబర్మతి గురించి మాట్లాడండి బండి సంజయ్‌ భాష ఎలాంటిదో అందరికీ తెలుసు బీజేపీ నేతల పై విరుచుకుపడ్డ మహేష్‌ గౌడ్‌ ఇన్నేళ్ళ పాటు ఎంపీగా,...

టీజీ ఈఎపిసెట్‌-2025 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

29-30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 112 సెంటర్లు పరీక్షకు హజరుకానున్న 2లక్షల 53వేల మంది విద్యార్థులు అమలులో ఒక నిమిషం అలస్యం నిబంధన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణరెడ్డి తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించిన కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. టీజీఈఎపిసెట్‌ -2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి ప్రారంభం అవుతాయని...

బ‌రితెగించిన ఇరిగేష‌న్‌

ప‌త్తుల‌గూడ‌ చెరువు క‌బ్జాకు గురైంద‌ని తెలిస‌న కూడా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని ఇరిగేష‌న్ శాఖ‌ మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఉప్ప‌ల్ మండ‌లం ప‌త్తుల గూడ‌లో అక్రమార్కుల ఇష్టారాజ్యం సుమారు 10 ఎక‌రాల 15 గుంట‌ల‌ విస్తీర్ణంలో ప‌త్తుల‌గూడ‌ చెరువు చెరువును క‌బ్జా చేసి య‌ధేచ్ఛ‌గా విల్లాల నిర్మాణం మొద‌ట‌గా ఓ టైల్స్ కంపెనీ.. ఆ తర్వాత 6విల్లాల నిర్మాణం బ‌ఫ‌ర్‌, ఎఫ్‌టిఎల్‌లోకి వ‌స్తున్న‌ట్లు...

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ట్విట్‌ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....

గ్రూప్ -1 పై అనేక సందేహాలు

ప్రభుత్వ తీరు అక్షేపనీయం పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ తెలంగాణ యువతకు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ...

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్ బిజినెస్ & సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో, సంస్థకు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ & లీడర్స్ 2024–25 అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని కంపెనీ చైర్మన్ అండ్...

రూ.6500కోట్ల నష్టాల్లో మెట్రో

మెట్రో చార్జీల పెంపుకు తథ్యం అంటున్న ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.59 హాలిడే కార్డుతో పాటు 10శాతం రాయితీ ఎత్తివేత బెంగళూరులో ఇప్పటికే 44శాతం పెంచిన మెట్రో నష్టం పేరుతో మెట్రో చార్జీలను పెంచేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థ రూ.6500కోట్ల భారీ నష్టాల్లో వున్నట్లు మెట్రో సంస్థ పేర్కొంది. కోవిడ్‌ సమయంలో ఎల్‌అండ్‌టీ...

జపాన్‌లో సీఎం బిజీబిజీ

వ్యాపారానికి అనువైన అవకాశాలు మారుబేని కంపెనీతో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం సోనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థతో చర్చలు దుబాయిలో హత్యకు గురైన వారి మృతదేహాలను వెంటనే తెప్పించాలి దుబాయి హతుల వారసులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు దుబాయిలో పలు కంపెనీలతో సీఎం.రేవంత్‌ రెడ్డి వరుస భేటీలు పెట్టుబడుల సాధనే లక్ష్యంతో జపాన్‌ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం తొలిరోజు పెట్టుబడులను అకర్షించడంలో...

About Me

3908 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS