Wednesday, August 27, 2025
spot_img

Aadab Desk

హైదరాబాద్‌ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు

సురానా - సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై దాడులు చెన్నై బ్యాంక నుండి వెల కోట్ల రుణాలు పొందినట్లు సమాచారం సురానా గ్రూప్‌ పై ఇప్పటికే సీబీఐ కేసు తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానాకి...

భయంతోనే ఈడి వేధింపులు

కాంగ్రెస్‌ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...

శ్రీనివాసుని లీలలు

వర్షిణి కంటే పెళ్ళి పేరుతో మరోఅమ్మాయిని మోసం ఇంకా అనేక మంది బాధితులు వున్నారు నగ్న పూజల పేరుతో రూ.9.08లక్షల తీసుకుని మోసం మోకిలా పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు మహిళా కమీషన్‌ను అశ్రయించిన వర్షిణి కుటుంబ సభ్యులు ఇప్పటికైన శ్రీనివాస్‌ అగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తారా ? నేను అఘోరీని.. నిత్యం ఆ దేవుడి నామస్మరణలో వుంటాను.. నన్నే...

సింగరేణి విస్తరణకు నైనీ గని తొలిమెట్టు

ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు తెలంగాణకే గర్వకారణం 13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం ఒడిశాలో నైనీ గనిని వర్చువల్‌గా ప్రారంభించిన భట్టి విక్రమార్క సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని...

గాంధీ కుటుంబాన్ని లొంగీసుకునే కుట్రలు

కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమ కేసులు రాహుల్‌ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ అదర్శనగర్‌ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్‌గౌడ్‌ బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...

సీలింగ్ భూమిని రక్షించండి

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఉప్ప‌ల్ లో కబ్జాల పర్వం స‌ర్వే నెం.24/ఆ లో 38గుంట‌ల సీలింగ్ భూమి శ్రీ సాయి బాలాజీ ద్వార‌కామయి రెసిడెన్సీ పేరుతో నాలుగు బ్లాకులు800 గజాలకు అర్భ‌న్ ల్యాండ్ సీలింగ్ నుండి ఎన్‌వోసీ తీసుకొని ఎకరంలో బహుళ అంతస్థులు ప్ర‌భుత్వ భూమిలో అనుమ‌తులిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ భవనాలు కడుతున్న పట్టించుకోని వైనం భూమిని స్వాధీనం...

ఎమ్మెల్సీగా దాసోజుశ్రావణ్‌ ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హరితసేలో భాగంగా మామ్మిడి మొక్కను నాటి దాసోజు ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దాసోజు శ్రావణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన ఛాంబర్‌లో దాసోజు శ్రావణ్‌తో...

కొంగొత్తగా.. మైనార్టీ గురుకులాలు

టీజీఎంఆర్ఈఐఎస్ లో మోర్ ఛేంజెస్ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న చర్యలు ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత పర్యవేక్షణ సంస్థలోని సమస్యల పరిష్కారానికి కార్యాచరణ పురోగతి శిఖరాలకు చేరువలో మైనార్టీ హాస్టల్స్ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో సూపర్బ్ ఐపీఎస్ ను తారీఫ్ చేస్తున్న విద్యార్థులు, పేరెంట్స్ 'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందని' పెద్దలు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...

సుప్రీం తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌

ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలన్న కెటిఆర్‌ కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర...

ఎటిఎంలాగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల వినియోగం

కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...

About Me

3908 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS