Wednesday, August 27, 2025
spot_img

Aadab Desk

పార్క్‌ హయత్‌లో తప్పిన ముప్పు

వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో హోటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. నగరంలోని బంజారాహిల్స్‌ పార్క్‌హయత్‌లో సోమవారం ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు...

రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ నాపై పోటీ చెయ్

మంత్రి పదవి మీద ఉన్న ఆశ ప్రజల సమస్యల మీద లేదు. ఈనెల 20న వరంగల్లో జరిగే రజితోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ సన్నాక సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి...

రెవెన్యూ ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచిన సీఎం ప్రసంగం

ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ట్రెసా కృతజ్ఞతలు భూభారతి పోర్టల్‌ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగంతో రెవెన్యూ ఉద్యోగులలో మనోధైర్యం పెంచిదని ట్రెసా సెంట్రల్‌ కమిటీ అభిప్రాయపడింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఉద్యోగులు సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన...

ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు

రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం హర్షణీయం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి. లచ్చిరెడ్డి రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నందుకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు భూభారతి పోర్టల్‌ అవిష్కరణ అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు...

ఆకాల వర్షంతో రైతుల పాట్లు

వడగండ్ల వర్షంతో రైతులకు తప్పని ఇక్కట్లు పలు ప్రాంతాల్లో తడిసిముదైన ధాన్యం నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాల డిమాండ్‌ ఇప్పటికే వర్షాలు లేక అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ధాన్యంను పండిరచిన రైతుల పట్ల ఇపుడు వరుణదేవుడు కరుణించడం లేదు. అవసరమైన వర్షాలు పడక ఇబ్బందులు పడ్డ రైతులు ఇపుడు కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం...

మోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు

టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. గతంలో అయనే స్వయంగా హెచ్‌సీయూలో 5 బిల్డింగులను మోదీ వర్చువల్‌ గా ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం నాడు తెలంగాణ అంశాలపై ప్రధాని హర్యానాలో ప్రస్తావించిన తరుణంలో అయా అంశాల పై టీపీసీసీ ఆధ్యక్షులు స్పందించారు. ఈ...

మ‌నిషికి ఆధార్‌.. భూమి భూధార్‌

ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ప్రారంభించిన సిఎం రేవంత్‌ ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...

కంచ గచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్‌ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...

ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. చిత్రహింసలే

గర్భిణి గొంతు నులిమి హత్యచేసిన భర్త విశాఖనగరంలోని మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. నిండు గ‌ర్భిణి భ‌ర్త చేతిలో హత్యకు గురయ్యింది. స్థానిక ఆర్టీసీ కాలనీలో నిండు గర్భిణి హత్యకు గురయ్యారు. పీఎంపాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో జ్ఞానేశ్వర్‌, అతడి భార్య అనూష (27) నివసిస్తున్నారు. మూడేళ్ల క్రితం...

దేశం కోసం పోరాడిన వారిని విస్మరించిన కాంగ్రెస్‌

శంకరన్ నాయర్ పట్టించుకోని ఆనాటి ప్రభుత్వం విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ సినిమా గురించి స్పందించిన అక్షయ్ కుమార్ దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్‌ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర‌ సమరయోధుడు చెట్టూర్‌ శంకరన్‌ నాయర్‌ను ఉద్దేశించి ఆయన స్పందించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీ ధైర్యవంతుడైన...

About Me

3908 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS