ఎస్సీల ఆదాయం పెంచేదిశగా ప్రత్యేక చర్యలు
దళితుడిని స్పీకర్ చేసిన ఘనత మాదే
అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీల రాక
రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మెరుగైన భోజనం
పొన్నెకల్లులో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సిఎం చంద్రబాబు
అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం. కానీ, వైకాపా...
మేం రక్షణకు పాటు పడుతుంటే.. వారు ధ్వంసం చేస్తున్నారు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు
అంబేడ్కర్ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించింది
వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్
హిస్సార్ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ
అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని...
దరఖాస్తుకు ఏప్రిల్ 30 చివరి తేది
13నెలల శిక్షణ, రూ.16వేల స్టేఫండ్
అధనంగా ప్రయాణ, ప్రాజెక్టు ఖర్చులు
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఎస్బీఐ అద్బుత అవకాశాన్ని కల్పిస్తుంది. యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 పేరుతో అసక్తి వున్న అభ్యర్తుల నుండి ఎస్బిఐ ఫౌండేషన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. 13 నెలల వరకు కొనసాగే ఈ ఫెలోషిప్...
9970 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మే 11వరకు అన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది....
శివలింగంతో పాటు నాగుపడిగా ఉన్న విగ్రహాలు లభ్యం
ఆ శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న గ్రామస్తులు, భక్తులు
చివ్వెంల మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారం రానాబోతు బాధిరెడ్డి వ్యవసాయ భూమిలో బండరాళ్లు తొలగిస్తుండగా శివలింగం, నాగపడిగా విగ్రహాలు బయటపడింది. దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఊరికి దూరంగా బండల్లో ఉన్న ఈ శివలింగాన్ని, నాగపడిగా...
బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన సూర్యుడు
రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ
శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
జిల్లా కేంద్రంలో ఘనంగా బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కే.నారాయణ రెడ్డి, అధికారులు
రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మబందువు భారతరత్న డాక్టర్ భీం రావు...
కానరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు
తరచూ జరుగుతున్న ప్రమాదాలు
ఏడాది కాలంలో 20కి పైగా దుర్ఘటనలు
పాలకవీడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. మూలమలుపులను గుర్తించే విధంగా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్ల వెంట కంపచెట్లు విపరీతంగా పెరిగి, దీంతో ఎదురుగా...
మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదంటున్న అధికారులు.
ఇరిగేషన్, రెవిన్యూ తర్జన భర్జన.
రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రవేట్ లిమిటెడ్ పై నేటికి చర్యలు శూన్యం.
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడంలో అధికారులకు బాధ్యత లేదా.?
హైడ్రాస్ఫూర్తితో అక్రమాలను సక్రమంగా మార్చలేరా.?
ఇది కూడా మీ విధుల్లో భాగమే కదా.?
కెనాల్ భూమిని కబ్జా చేసి ఫార్మా కంపెనీ అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని...
గాలి దుమ్ముతో అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టినట్టు అయ్యింది అని ఆత్మకూరు (ఎస్) మండల రైతులు అన్నారు. ఆదివారం సాయంత్రం గాలితో కూడిన వర్షం వరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. సోమవారం ముక్కుడుదేవుపల్లి, ఇస్తాలపురం, కొత్త తండా గ్రామాలకు చెందిన వరి రైతులకు వందల ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని...
ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైంది
గత ప్రభుత్వం పథకాలను నేటి ప్రభుత్వం కొనసాగించాలి
అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళ్ళు అర్పించిన కేసీఆర్
అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమానవాటా కోసం, సామాజిక న్యాయం కోసం, తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత,...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...