Friday, September 20, 2024
spot_img

Aadab Desk

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అతిపెద్ద సెల్ కి సిద్ధమైంది.ఇండియన్ ఫెస్టివల్ సెల్ ను సెప్టెంబర్ నెలఖరులో నిర్వహించనుంది.త్వరలో తేదీలను ప్రకటించనుంది.మరోవైపు ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సెల్ అందుబాటులోకి రానుంది.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూశారు.గత కొంత కాలంగా లంగ్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతూ గత నేల 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం అయిన తుదిశ్వాస విడిచారు.ఏచూరి సీతారాం 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.1974లో ఎస్.ఎఫ్.ఐలో సభ్యుడిగా చేరిన ఏచూరి,జె.ఎన్.యు విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.

“భలే ఉన్నాడే” సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు

డైరెక్టర్ మారుతి యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో...

ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...

జూనియర్ వైద్యులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానం

కోల్‎కత్తా వైద్య విద్యార్థినిపై హత్యచార ఘటనపై జూనియర్ వైద్యులతో చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది.గురువారం సాయింత్రం 05 గంటలకు చర్చలకు రావాలని తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ లేఖ పంపారు.కేవలం 15 మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు ఆహ్వానించింది.సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతాయని లేఖలో...

క్యారెట్ వల్ల లాభాలు ఇవే

ప్రతి రోజు ఓ క్యారెట్లు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.రోజువారి ఆహారంలో క్యారెట్లను తినడం వల్ల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.క్యారెట్లు తినడం వల్ల కంటి చూపును రక్షించుకోవచ్చని వైద్యులు అంటున్నారు.క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.మరోవైపు క్యారెట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.గుండె...

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర అధికారుల బృందం పర్యటించింది.ఈ సంధర్బంగా ప్రకాశం బ్యారేజీని సందర్శించింది.బ్యారేజి నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో కూడా కేంద్ర అధికారుల పర్యటించింది.చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి,అరటి,కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని ఖండించిన హరీష్ రావు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తమ నాయకుల పైనే దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ పై దాడి జరిగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కోడిగుడ్లు,టమాటాలు,రాళ్ళతో దాడికి దిగారు.ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి...

సలాం పోలీస్ అన్న

సలాం పోలీస్ అన్న..ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకుతెగించి..ఎప్పటికీ అప్పుడు మెమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నంచేయడంలో మిమ్మల్ని మించిన వారు..ఎవరు లేరు సారు..దేవుళ్ళు ఎక్కడో ఉండరు..మన పక్కనే ఉంటారంటేఅలా ఎలా ఉంటారు అనుకుంటాం..కానీ పోలీస్ యూనీఫాంలో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకుతెగించి ప్రాణాలు పోస్తుంటారు..మీకు శతకోటి వందనాలు సారు..ప్రజల పై...

About Me

1506 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img