Tuesday, August 26, 2025
spot_img

Aadab Desk

కళ్యాణ్ అన్న కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమా

విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది: ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు....

భారతదేశ ఆత్మ గౌరవం

జగం మెచ్చిన నాయకుడుజనం నచ్చిన నాయకుడుభరత మాత పుత్రుడుదళిత జాతి సూర్యుడుబాబా అంబేద్కరుడుమను చరిత్రపై దండయాత్రమరువని భారత చరిత్రసమ సమాజానికై సాగినయాత్రఅంతులేని మీ సేవల గాథరాజ్యాంగ రచనకు రథసారధిఆదర్శాల నిర్మాణ వారధిభారత భాగ్య విధాతమా ఉజ్వల భవిష్యతు ప్రధాతమీ ఆశయాలకై మా నిత్య గమనంమీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయంబహుజనులకు అంతులేని గౌరవంభారతదేశ ఆత్మ గౌరవం బొల్లం...

నిరుద్యోగి జీవితం..

ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న దీపం వెలుగులాగే, "ఒకరోజు నా కోసమైన ఉద్యోగం వస్తుంది" అనే ఆశ మాత్రమే సాగనంపుతుంది.. నిరుద్యోగ జీవితం అంతం కాదు, సవాళ్లతో కూడిన ఒక ప్రయాణం. నిరుత్సాహం...

భూ భారతి రైతులకు బువ్వ పెడుతుందా..?

ధరణిని రేవంత్ బంగాళాఖాతంలో కలిపేస్తాడా..? ఈనెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం.. శిల్పకళా వేధిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్.. ధరణి దరిద్రం తీరనుందా..? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా..? రైతుల ఇక్కట్లకు ఇక్కనైనా విముక్తి లభిస్తుందా..? ఇప్పటికీ నిషేధిత జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాల.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల కడగండ్లు తీరుస్తుందని అందరూ భావించారు.. మనం ఒకటి...

ఘ‌నంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దంప‌తులు ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.. ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు టిటిడి చైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జే. శ్యామలరావు, టిటిడి బోర్డు సభ్యులు, అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో ద‌ర్శ‌న ఏర్పాట్లు...

నేలకొరిగిన మహావృక్షం

గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి హరితహారంకు అతనే బ్రాండ్‌ అంబాసిడర్‌ 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం ఓ మహావృక్షం నేలకొరిగింది.. అతని జీవితం మొక్కల నాటడానికి అంకితం చేశారు.. 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు.. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటిన పచ్చదనం...

ఎమ్మెల్సీ విజయశాంతి దంపుతలకు బెదిరింపులు

డబ్బులు ఇవ్వాలి లేదంటే అంతుచూస్తామంటూ మేసేజెస్‌ మాజీ సోషల్‌మీడియా అకౌంట్స్‌ చూసే వ్యక్తిపై ఫిర్యాదు ప్రముఖ సినీనటి ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను ఓ వ్యక్తి బెదిరించారు. వివరాల ప్రకారం చందక్రిరణ్‌రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి దంపుతులను బెదిరించినట్లు విజయశాంతి భర్త శ్రీనివాస్‌ శనివారం నాడు బంజారహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. గతంలో విజయశాంతి బీజేపీలో పనిచేసిన...

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్‌.. రేవంత్‌ - బీఆర్‌ఎస్‌ ఒక్కటనవట్టే.. బీజేపీ - బీఆర్‌ఎస్‌ ములాఖత్‌ అని రేవంత్‌ అనవట్టే.. కాంగ్రెస్‌ - బీజేపీ ఒక్కటని కేటీఆర్‌ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె...

జర్నలిస్టుల పక్షాన పోరాడే సంఘం టీడబ్ల్యూజేఎఫ్

మేం పాలకుల పక్షం కాదు.. పాత్రికేయుల పక్షమే రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపునయ్య రంగారెడ్డి జిల్లాలో భారీగా సభ్యత్వ నమోదు ఫెడరేషన్ లో చేరిన వివిధ యూనియన్ల నేతలు రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర...

జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధికంగా పన్ను వసూళ్ల రికార్డు

అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపిన జిహెచ్ఎంసి కమీషనర్ ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) రికార్డ్ స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిందని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అన్నారు. 2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు బాగా పని చేశారని...

About Me

3908 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS