Tuesday, August 26, 2025
spot_img

Aadab Desk

సంజూ శాంసన్‌కు జరిమానా..

పరాజయ భారంతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ కు షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పై బీసీసీఐ కొరఢా ఝుళిపించింది. బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌ తో మ్యాచ్‌ సందర్బంగా స్లో ఓవర్‌ రేట్‌ కు పాల్పడినందుకుగాను అతనికి రూ.24 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌ లో ఇలాంటి తప్పిదానికి పాల్పడటంతో...

తెలంగాణ పర్యాటక విధానం భేష్‌

ఆతిథ్యరంగానికి పెరుగుతున్న ఆదరణ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ప్రఖ్యాత హోటల్స్‌,...

సలేశ్వరం జాతరకు స‌ర్వం సిద్దం

ఉదయం 7 నుంచి అటవీ ప్రాంతంలో అనుమతి చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అలాంటి సలేశ్వరం జాతర ఉత్సవాలు శుక్రవారము నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల11 నుంచి 13 వరకు జాతర ఉత్సవాలు...

సత్య సాయి మార్గం ప్రపంచ మానవాళికి రక్షణ

శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్. జె. రత్నాకర్ పిలుపు సత్యం, ధర్మం, శాంతి ప్రేమల ద్వారా మానవ విలువలను పెంపొందించేందుకు, సత్య సాయి చూపిన మార్గమును ఆచరించినప్పుడే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి రక్షణ ఉంటుందని, ఈ తరుణంలో ప్రతి ఒక్కరు సత్యసాయి చూపిన బాటలో నడిచినప్పుడు మాత్రమే అట్టి బాట చూపిన...

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు పండితులు.. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదభి రామయ్య వాహన సేవ నిర్వహించారు.. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర...

అవినీతి అధికారికి రెడ్‌కార్పెట్‌

రూ.20కోట్ల నిధులు కాజేసిన గ‌డ‌ల శ్రీనివాస రావుకి వాలంట‌రీ రిటైర్‌మెంట్ ఎలా..? కేంద్రం ఇచ్చే ఎన్‌హెచ్ఎం నిధులు మాయం సుమారు రూ.20కోట్ల 40లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్ట‌ర్‌ ఐఈసీ ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండానే నిధులు స్వాహా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు దర్యాప్తులో ఐఈసీ మెటీరియల్ పేరిట నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారణ గడలను వెనకేసుకొచ్చిన అప్పటి...

యూపి సిఎం యోగితో కన్నప్ప బృందం భేటీ

జూన్‌ 27న కన్నప్పను రిలీజ్‌ ప్రకటించిన మంచు మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ను ప్రకటించారు. ఏప్రిల్‌ 25కు రావాల్సిన మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రిలీజ్‌ డేట్‌ పై సస్పెన్స్‌ నెలకొంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ను మంచు...

ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో ‘ప్రేమకు జై’

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'ప్రేమ‌కు జై'. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అవుతోంది....

ముచ్చటగా బంధాలే సాంగ్ గ్రాండ్ గా లాంచ్

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈరోజు, చిత్తూరులో...

ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘NTRNeel’..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మావెరిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి NTRNeel అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశంన్నంటేశాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS