Tuesday, August 26, 2025
spot_img

Aadab Desk

పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రంలో విలన్ల ప్రేమగీతం ఆవిష్కరణ..

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్...

బీసీ గురుకుల విద్యార్థులకు సెయిలింగ్ క్రీడలో శిక్షణ

విద్యార్థుల్లో చదువుతో పాటు వారి ఆసక్తిని గమనించి అనుగుణంగా అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బీసీ గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా బిసీ గురుకుల విద్యార్థులకు సెలింగ్ క్రీడ ద్వారా శాస్త్రీయ శిక్షణతో పాటు నీటిలో నైపుణ్యం, సహనం, చురుకుదనం వంటి లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో యాచ్ క్లబ్ ఆద్వర్యంలో...

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి(ఏప్రిల్ 11) సందర్భంగా వారిని, వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో, మాలి కులానికి చెందిన...

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ శాఖ సన్నద్దం

సైబర్‌ ఫ్రాడ్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ తెలంగాణ డీజీపీ జితేందర్‌ వెల్లడి వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా స్పందించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ జితేందర్‌ తెలిపారు. ముఖ్యంగా సైబర్‌ ఫ్రాడ్‌ నేరాలను అరికట్టేందుకు ఐజీ ర్యాంక్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు. గ‌*జాయి,...

మాజీ గవర్నర్‌ తమిళసైకి పితృ వియోగం

సంతాపం తెలిపిన సిఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌(tamilisai soundaryarajan) తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్‌ (Kumari Ananthan) (హరికృష్ణన్‌ నాడార్‌ అనంతకృష్ణన్‌) మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు,...

పెట్రోల ధరలతో కేంద్రం ఆర్థిక దోపిడీ

సెస్సు వసూళ్లతో సొంత రాజకీయ ప్రచారాలు సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి కేటీఆర్‌ లేఖ పెట్రోల్‌ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. వసూలైన సెస్సులతో మౌలిక సదుపాయాలను...

సీనియర్‌ ఐఎఎస్‌ రోనాల్డ్‌ రోస్‌కు ఊరట

తెలంగాణలో కొనసాగేలా క్యాట్‌ ఉత్తర్వులు సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోనాల్డ్‌ రోస్‌(ronald rose)కు క్యాట్‌లో ఊరట లభించింది. రోనాల్డ్‌ రోస్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోనాల్డ్‌ రోస్‌.. ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ నుంచి రిలీవ్‌ అయ్యే ముందు రోనాల్డ్‌ రోస్‌.. విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా...

దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన

కులగణన తేలితేనే ఆయావర్గాలకు న్యాయం వారి వాటా వారికి దక్కడంలో అవకాశం అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సదస్సులో రాహుల్ గాంధీ కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు...

పోలీసులపైకి దూసుకొచ్చిన లారీ

ప్రమాదంలో హోంగార్డు మృతి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్‌, విజేందర్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌...

ముష్కరులకు శిక్ష‌

దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో సంచలన తీర్పు ఎన్‌ఐ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన హైకోర్టు సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు.. జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మంది గాయాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు బ్లాస్ట్‌...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS