-పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మాణం-టౌన్ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్..-సికింద్రాబాద్,పద్మారావు నగర్ పార్క్ పక్కనే అక్రమ నిర్మాణం..
నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...
స్థానిక సంస్థల ఎన్నికల తోనే మన రాజ్యాధికారానికి నాంది
ఊరుకు పదిమంది కలిసిరండి ..రాజ్యాధికారం ఎలా రాదో చూద్దాం
పేరు చివరన ఓటర్ నమోదులో ముదిరాజ్ అని గర్వంగా పెట్టుకోండి
మనమంతా కలిసే ఉన్నాం..కలిసే నడుద్దాం..కలిసే పోరాడుదాం..
మన కోసం కాకపోయిన మన భవిష్యత్తు తరాలకోసమైన ఉద్యమిద్దాం..
అఖిల భారత ముదిరాజ్ మహాసభ-ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్ పిలుపు
గతంలో జరిగిందేదో...
ఎంజీ మోటార్స్ మరో కొత్త ఈవీ కారును దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.అదే విండోసోర్.ఈ కారు ధర రూ.9.99 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది.ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే.జెడ్ఎస్ ఈవీ,కామెట్ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం.కారు అడ్వాన్స్డ్ బుకింగ్ అక్టోబర్ 3 న మొదలై.. 12...
అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు…
గుత్తాధిపతి బిల్డర్ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు..
స్పందించిన జోనల్ కమిషనర్అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ
అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..!
బిల్డర్కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా?
చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ?
ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...
పట్టింపు లేని బోర్డ్ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం
కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్ పురి కాలని ఫేస్ వన్, ప్లాట్ నెంబర్...
సీఎం రేవంత్ రెడ్డి
నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్ల వద్ద ఫాంహౌస్లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్ల నుండి వచ్చే డ్రైనేజ్...
టెస్టు సిరీస్లో భారత్తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్లో కష్టపడితేనే మ్యాచ్లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్ను...
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు.గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు.వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం,సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.వీరి వద్ద నుండి...
జమ్ముకశ్మీర్లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...