17మందికి గాయాలు.. 5గురి పరిస్థితి విషమం
కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాకొట్టడంతో 17మందికి గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా...
అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్
ఉచితంగా ఎల్ఆర్ఎల్ చేస్తామని మాటతప్పిన రేవంత్
అందరికీ అందని రైతు భరోసా సాయం
శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీశ్రావు
రేవంత్రెడ్డి సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల...
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం అయ్యారు. తమ కుమార్తెలు రెండు రోజుల నుంచి కనబడడం లేదని బాలికల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. బాలికల పేరెంట్స్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్లో పరిచయమైన ఇద్దరు...
పదో తరగతి విద్యార్థులు షాక్..
రెండుగంటల సమయం వృథా
విచారణకు ఆదేశించిన కలెక్టర్
అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకమ్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగ్జామ్సెంటర్ పరీక్ష రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో విద్యార్థులు షాక్కు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో...
కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయని సదరు వ్యక్తి
న్యాయం అంటే లెక్కలేదు చట్టం అంటే గౌరవం లేదు
కష్టపడి కొనుక్కున్న భూములను లాక్కుంటున్న వైనం
దొంగలకు సద్దులు మోస్తున్న కొంతమంది అధికారులు
కొండకల్ రేడియల్ రోడ్డుకు భూములు అమ్ముకున్నారు
ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా తీసుకున్నారు
రికార్డుల్లో మారకపోవడం వల్ల మళ్లీ రెచ్చిపోతున్నారు
అధికారుల అలసత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు
పట్టేదారుల అనుమతి...
వండర్లాని బూచిగా చూపించి విల్లాలు అమ్మి అమాయకులను మోసం చేసే తంతు ఆపాలి..
విడి, విడిగా గృహ నివాస అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం.. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధం,.!
హెచ్.ఎం.డి.ఏ,.. ఎం.ఏ. అండ్ యు.డి ఉన్నత అధికారులు, విజిలెన్స్ నిఘా విభాగాలు తనిఖీ చేయాలి..
అప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయంటున్న స్థానిక ప్రజానీకం..
ప్రభుత్వ ఖజానాకు చెందవలసిన...
బండ్లగూడలో రూ.కోట్లు విలువైన స్థలాలు స్వాహా
హైదరాబాద్ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ
కోట్ల విలువైన సర్కారు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ఆఫీసర్లు
రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాటు చేసి అమ్మిన ఓ నాయకుడు
ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది
అక్రమణల తీరుపై ఆదాబ్ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం
జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను...
గండిపేట్ మండలంలో కోట్ల విలువైన భూమి కబ్జా
కోకాపేట సర్వే నెంబర్ 100, 109లో భూ కబ్జా
సుమారు 30 ఎకరాల భూమి మాయం
ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్
కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి
నార్సింగి మున్సిపల్ కమిషనర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమతులు
గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు
కబ్జాకోరులకు...
రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.....
ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్ క్రూ కాప్సూల్
వైద్య పరీక్షల కోసం తరలింపు
ఇన్నాళ్లుగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడిరది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమి విూద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న...
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...