డబుల్ కు రెట్టింపు పెంపు
అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్
కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ
సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అఫీషియల్ లూఠీ
కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మారని బుద్ధి
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏఎఫ్ఆర్సీ ఆఫీసర్లు
ముడుపులు తీసుకొని యాజమాన్యానికి సపోర్ట్...
ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో
నకిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్ గా కొనసాగింపు
ప్రభుత్వ ఖజానాకు నిండా ముంచుతున్న వైనం
ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి
నాణ్యతలేకుండా, సగం పనులు చేసిన పూర్తి బిల్లులు వసూలు
బ్యాంక్ గ్యారెంటీలో సైతం మోసాలకు పాల్పడ్డ అపరమేధావి
బోగస్ గ్యారెంటీలతో బొల్తా కొట్టించి, కాంట్రాక్టర్లు పొందిన కళ్యాణ్
'వడ్డించేవాడు మనవాడైతే...
ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా..
వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి
ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్..
షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో ప్రాబ్లెమ్..
మెస్ బిల్ కట్టాలంటూ రెండు లక్షలు డిమాండ్ చేస్తున్న వైనం..
ఎవరైనా ఏమైనా అంటే మా సార్ చూసుకుంటాడంటున్న శివారెడ్డి..
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, పోచారం మున్సిపల్ కమిషనర్...
ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు కేటాయించిన లావణిపట్టా భూమి స్వాహా
రాజకీయ పలుకుబడితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని పట్టా భూమిగా మార్పు
సర్వే నెంబర్ 107, 85, 124లలో లావణిపట్టా భూమిని పట్టాగా మార్చిన వైనం
కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టిన కనకమామిడి శ్రీనివాస్
గతంలో ప్రభుత్వ భూమిలో వెంచర్ చేసి అమాయకులకు అంటగట్టిన వైనం
సుమారు 700 ప్లాట్లు...
ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా
మున్సిపల్ అధికారుల అలసత్వం
మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం
నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి
భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు
ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లపై ఆరోపణలు
కాలువపై అ్రకమ నిర్మాణం చేపట్టిన వైనం
నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు
రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...
గజ్వేల్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భాను ప్రకాష్
నీటి పారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేత
భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని గత బిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం పక్కనే కాలువలు ఉన్న పంట పొలాలకు భూనిర్వసితులకు నీరు అందలెక...
కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం
విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు
అనుబంధం.. అప్యాయత.. అంతా ఒక నాటకం… అన్న ఒ.. సిని కవి మాటలు నేటి సమాజంలో అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పాలకేడుస్తోందని పాపను పీక పిసికి చంపిన కఠినాత్మురాలు.. భార్యపై అనుమానంతో కన్న బిడ్డల్ని చంపేసిన ఓకసాయి.. తమ అనైతిక బంధాన్ని కళ్లార చూసిన ఓ చిన్నారిని...
కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన మలక్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
మలక్పేట్ సర్కిల్ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న డిప్యూటి కమిషనర్
స్వార్థ ప్రయోజనాల కోసం రిలీవ్ అయిన జవాన్లను విధుల్లోకి తీసుకోని వైనం
డిప్యూటి కమిషనర్పై చర్యలు తీసుకోవాలంటున్న ఉద్యోగ సంఘ నాయకులు..
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ..
జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను...
తోటి ఉద్యోగినిపై అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ కామవాంచ
జనవరి 30న ప్లేట్ల బుర్జు దావఖానాలో కామపిశాచి శీర్షికతో ఆదాబ్ లో కథనం
వెంటనే స్పందించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఐదుగురితో హై లెవెల్ కమిటీ ఏర్పాటు.. వాస్తవమేనని తేల్చిన కమిటీ
ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈకి రిపోర్ట్ అందజేసిన హై లెవెల్ కమిటీ
నెల రోజులు పూరైన కామ పిశాచిపై...
భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బందులతో ఆత్మహత్యకు ఒడిగట్టారు. వీరిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని వడూర్కు చెందిన ఆడెపు పోశెట్టి(60), ఇందిరా(52)...
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...