Saturday, September 21, 2024
spot_img

Aadab Desk

హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్

విశ్వ కధంబంలో వెలుగులను నింపిన వీరుడు పంట పొలాలకై తన జీవితాన్ని సమర్పించిన మహనీయుడు. ప్రపంచ ప్రజల ఆహార సమస్యకు పరిష్కార మార్గం చూపిన మహానుభావుడు. హరిత విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం ఆఫ్రికా మెక్సికో ప్రజల ఆకలి తీర్చిన అన్నదాత నార్మన్ బోర్లాగ్. భూమి తల్లి బిడ్డల కష్టాలను కరువును తరిమికొట్టి, కష్టజీవుల కడుపు...

ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చాలా నచ్చింది; డైరెక్టర్ అనిల్ రావిపూడి

దిలీప్ ప్రకాష్,రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన,దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’.హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రకాష్ రాజ్, నాజర్,రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు.టీజర్,ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ,...

రష్యా పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

రష్యా రాజధాని మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.సుమారుగా 140 ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.ఈ దాడిలో ఒక మహిళా మరణించగా,ముగ్గురు గాయపడ్డారు. రామెన్స్‎స్కోయే పట్టణంలో ఓ భవనం పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.ఈ దాడి అప్రమత్తమైన అధికారులు మూడు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.45 పైగా...

రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్

దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను...

రెడ్ బుక్ మీ సొంతం కాదు,ప్రభుత్వం పై విరుచుకుపడ్డ జగన్

ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను...

సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‎లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‎కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...

ఆ నాయకుడు ఎవరు..?

బీసీ కుల గణన,రిజర్వేషన్ల కొరకు పట్టు వదలనివిక్రమార్కుడీలా నడిపించే నాయకుడు ఎవరు..!ఎన్ని అడ్డంకులు ఎదురైన మొక్కవోని దైర్యంతోముందుకెళ్ళే నాయకుడు ఎవరు..!!గుణపాల్లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సంధించేనాయకుడు ఎవరు..!!అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలనుగురుతుల్యంగా భావించే నాయకుడు ఎవరు..??చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగలనేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు..!బీసీల కొరకు కొట్లాడే నిజాయితీ,నిక్కర్సైన నాయకుడిని ఎన్నుకుంటేనేరిజర్వేషన్...

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభకాంక్షలు తెలిపిన కేసీఆర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభకాంక్షలు తెలిపారు.కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ,సంతోషాలను నింపాలని ఈ సంధర్బంగా ప్రార్థించారు.నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని అన్నారు.

వినాయకుని ఉత్సవాల వెనుక చరిత్ర -శాస్త్రీయత

మ‌న పండగల్లో వినాయక చవితికి ఎంతో విశిష్ట‌త ఉంది.గ‌ణ‌ప‌తిని పూజించనిదే మనం ఏ పనినీ ప్రారంభించం.వినాయ‌కుని కృప ఉంటే మనకు అన్ని విజయాలే లభిస్తాయని నమ్మకం.భార‌తీయ‌ సమాజంలో ఎంతో విశిష్ట‌త ఉన్న ఈ పర్వదినాన్ని ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున జ‌రుపుకుంటాం. విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి.వినాయకుడే హిందూసామ్రాజ్య...

భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె గత పాలకులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తన వద్ద రెడ్ బుక్ ఉందని,దాంట్లో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయని తెలిపారు.రెడ్‎బుక్ లో ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాను అని హెచ్చరించారు.ఖచ్చితమైన ఆధారాలతో వారి పై చట్టపరమైన...

About Me

1506 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img