Saturday, August 23, 2025
spot_img

Aadab Desk

డప్పు ఆత్మగౌరానికి ప్రతీక అవుతుందా?

భారతదేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో షెడ్యూల్ కులాలను అట్టడుగునకు నెట్టారు. వీరంతా మానవ హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. దళిత ఉన్నతకై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో 59 ఉపకులాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ లలో అత్యధికంగా ఉన్న కులం...

తెలుగు సినిమారంగంలో కృష్ణవేణిగారిది ఓ సువర్ణాధ్యాయం

కృష్ణవేణి సంస్మరణ సభలో వెంకయ్యనాయుడు చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపద్య గాయనిగా శోభనచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణిగారికి తెలుగు సినిమారంగంలో ఓ సువర్ణ అధ్యాయం, మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకొని తెలుగు సినిమారంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటీమణి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు(M. Venkaiah Naidu) పేర్కొన్నారు. శ్రీమతి...

జిగేల్ మార్చి 7న సినిమా గ్రాండ్ గా విడుదల

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో...

‘మోగ్లీ 2025’ కోసం రెండు భారీ ఫైట్లు షూట్

తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్...

చౌటుప్పల్‌లో భారీగా గ‌*జాయి పట్టివేత

విశాఖ నుంచి మహారాష్ట్రకు గ‌*జాయి అక్రమ రవాణా 102 కేజీల గ‌*జాయి, కారు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చాకచక్యంగా టోల్‌ ప్లాజా వద్ద గ‌*జాయి ముఠాను పట్టుకున్న పోలీసులు ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్‌ మార్పు వివరాలు వెల్ల‌డించిన‌ భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర చౌటుప్పల్‌ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీ ఎత్తున...

దొంగలకు సద్ది కడుతున్న జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌

లక్షల్లో పన్ను ఎగవేయడానికి, మార్టిగేజ్‌ ఎగవేయడానికి, ఓసి అవసరం లేకుండా పర్మిషన్‌ ఎలా తీసుకోవాలి..! ఎల్బీనగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 డి.సి తిప్పర్తి యాదయ్య కనుసన్నల్లో అవినీతి తతంగం.. ప్రభుత్వాన్ని లక్షలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుడు.. దగ్గరుండి సపోర్ట్‌ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఈ అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు.. డోంట్‌ కేర్‌ అంటున్న మున్సిపల్‌ సిబ్బంది.. పచ్చగా పండిన...

గవర్నమెంట్ డాక్టర్ల బదిలీ బెడిసి కొట్టిందా?

తెలంగాణ వైద్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమేమోనని బాధ పడుతున్న విశ్రాంత వైద్యులు "కెసిఆర్ హయాంలోనే బాగుండేది" అని వైద్య సిబ్బంది అనుకునేలా కాంగ్రెస్ తీరు పేషంట్ల రద్దీ ఎక్కువ గా ఉండే హాస్పిటల్స్ లో కరువైన సీనియర్ డాక్టర్ల సిబ్బంది అంతగా రద్దీ లేని దూర ప్రాంత ఆసుపత్రులకు సీనియర్ డాక్టర్ల బదిలీ మెరుగైన వైద్యం మరియు ఆరోగ్య పరీక్షల...

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్

8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ… నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు శిక్షణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ 1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక శిక్షణ అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ రూ.255 కోట్ల వ్యయంతో ప‌థ‌కం ప్రారంభం స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి మహిళలకు మంత్రి సవిత పిలుపు మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు...

సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి

యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్‌మాల్‌ దివీస్‌కు స‌హ‌క‌రించిన ఆర్‌డీవో సూర‌జ్‌కుమార్‌ దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...

బిల్లులు రాలేద‌ని మ‌రుగుదొడ్ల‌కు తాళం

ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు.. ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది.. ఒకటి రెండు అవసరాలకు స్కూల్‌ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు.. ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు.. చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు....

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS