Saturday, September 21, 2024
spot_img

Aadab Desk

పెన్నులు గ‌న్నులుగా మారుతున్న వేళ‌…

నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’ సందడి

విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప"గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. "ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప" కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని...

వారణాసిలో మోడీ నామినేషన్‌

రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి మంగ‌ళ‌వారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా...

అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు

తెలంగాణలో నిన్న కురిసిన వాన భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన తడిసిన వడ్లను కొనుగోలు చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు తెలంగాణలో కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న చెడు వానలకు చేతికొచ్చిన పంట తడిసి...

బోగస్ ఓటా.. ఇక జైలే..

హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ డమ్మీ క్యాండెట్స్ మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు ఒక్కొక్క బూత్ కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు అనుమానం వస్తే ప్రిసిడింగ్, రిటర్నింగ్ అధికారికీ ఫిర్యాదు ఎవరైనా దొంగఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్ ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ పరిధిలో 7నియోజకవర్గాలు మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పూరా, యాకుత్ పురా ఎన్నికలకు...

మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు…

సి.ఎం.ఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్.. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు సన్మానించిన అధికారులే.. సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు..! కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా..? సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్...

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం…!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం.. రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్‌ రాత్రికి రాత్రే డంప్‌ చేస్తున్న మిల్లర్లు! సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్‌.ఆర్‌ రైస్‌ ఇండస్ట్రీ జిమ్మిక్కులు.. 2021-22 సీజన్‌ కు చెందిన 2 కోట్ల...

About Me

1518 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

కాలుష్య కోరల్లో భారతీయుల ప్రాణాలు

పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్’‌ ప్రచురించిన ‘పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ :...
- Advertisement -spot_img